దేశంలో విద్యుత్తు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతున్నది. కోట్లమంది ప్రజలు మండు వేసవిలో గంటలకు గంటలు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. అనేక రాష్ర్టాల్లో రాత్రిళ్లు మొత్తం కరెంటు కోతలు విధిస్తుండటంతో జీవితాల�
రాష్ట్ర న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో సాంకేతి�
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
పలు రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రయాణీకుల రైళ్ల రద్దుపై కాంగ్రెస్ నేత పీ చిదంబరం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
తెలంగాణ వచ్చాకే చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మోదీ ప్రధ�
తెలంగాణలోని మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేసి పంపినట్టు తెలిపారు. ప్లీనరీలో మైనార్టీల �
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
రక్షణ పరికరాల కొనుగోలు ప్రక్రియలో కేంద్ర రక్షణశాఖ సోమవారం మార్పులను ప్రకటించింది. ఆధునీకరణ డ్రైవ్లో భాగంగా సాయుధ బలగాలు దేశీయ పరిశ్రమల నుంచే చాలా వరకు మిలటరీ హార్డ్వేర్ను పొందాల్సి ఉంటుందని
పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మరోసారి సమర్థించుకున్నారు. శుక్రవారం టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు.
ఢిల్లీలోని జహంగీర్పురిలో నిందితుల ఇండ్లు, షాపుల కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు వచ్చిన 101వ ర్యాంకు ను కూడా ఇలాగే బుల్డోజర్లతో �
రాష్ట్రంలో కొన్ని రోజులుగా పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న బీజేపీ నేతలు.. దేశంలోనే మెడికల్ సీట్ల స్కామ్కు కర్ణాటక కేరాఫ్గా ఉన్న సంగతి మర్చిపోతున్నారు
సిద్దిపేట పట్టణంలో చేపట్టిన దేశంలోనే తొలి భూగర్భ మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయ్యింది. జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి పంట పొలాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించడంతోపాటు దోమలు, ఈ
వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతులు పండించే పంటలను వినియోగించుకోలేని దుర్భర స్థితిల