సమైక్య రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఉద్దీపనలు ప్రకటించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ఈ ఉద్దీపనలు ఉత్తమ ఫల�
కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ వి
రేషన్ కార్డుల జారీ లో అర్హతలకు సంబంధించి కేంద్రం మార్పు లు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అర్హతల విషయమై ఆహార, ప్రజాపంపిణీ విభాగం త్వరలోనే రాష్ర్టాల అధికారులతో సమావేశం
వ్యవసాయ రంగాన్ని నీరుగార్చి కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల పొలాలను కార్పొరేటు సంస్థలకు అప్పగించి, అదే పొలాల్లో రైత�
రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్ట
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉన్నది కేంద్రం ప్రభుత్వం వైఖరి. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిజాలను దాచి నిస్సిగ్గుగా అబద్ధాలు వల�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రైతులపై కనీస సానుభూతిలేదని అన్�
ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చె�
గతంలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే దేశ రాజధాని కేంద్రంగా రైతుల కోసం దీక్ష చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగుపడ్డ రైతును తిరిగి అన్యాయం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
ధాన్యం కొనకపోతే తరిమికొడదాం ఇది అన్నదాత ఆందోళనే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ‘యాసంగిలో వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ప్రత�
వివాదాల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్ సెంటర్ల లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు చాలా కీలకమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?