వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీ�
మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్లో ఎరువుల ధరలు రైతన్నలకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత రైతులకు షరాఘాతంలా తగిలే సూచనలు
ప్రభుత్వం పేద మధ్య తరగతి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఫ్రీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు సౌకర్యాలతో కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్లోని అంగన్ వాడీ కేంద్రాన్ని
రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నది.
ఇప్పటికే ఐటీఐఆర్ను రద్దు చేసి.. తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఇప్పుడు మళ్లీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్స్ అఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లో అన్యాయం చేసింది. ఇది పూర్తిగా వివక్ష ప్రద�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరితే.. మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండంటూ ఆయన అవమానించారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు గుర్తుచేశారు. అందుకే కేంద్ర ప్ర�
రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల�
కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సమస్యను సృష్టించి, రాజ్యాంగ విరుద్ధంగా నదీ జలాలను తమ ఆధీనంలోకి తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పలువురు మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని ప్�
ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా
రాష్ట్రంలోని 18 ఏండ్లు పైబడినవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రికాషన్ (బూస్టర్) డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.18 ఏండ్లు పైబడినవారికి ప్రికాషన్ డో