బీజేపీ పాలిత కర్ణాటక మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. అధికార పార్టీ నేతలు, రైట్ వింగ్ కార్యకర్తలు ముస్లింలే లక్ష్యంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు
ఎఫ్సీఐని మోయడం కేంద్రానికి ఇష్టం లేదు. ఆహార భద్రత పేరిట ఇంత సొమ్ము వెచ్చించడం అసలే ఇష్టం లేదు. వాస్తవానికి కనీస మద్దతు ధర చెల్లించి ఎఫ్సీఐ కొన్న ధరకు బహిరంగ మార్కెట్లో అమ్మే ధరకు మధ్య వ్యత్యాసాన్ని కే�
గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�
శ్రమ జీవులను మోసం చేస్తూ, కార్మికుల చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి.యూసుఫ్ అన్నారు. శనివారం జీడిమెట్ల పా�
వడ్లు కొనడానికి నిరాకరించిన కేంద్రంపై తెలంగాణ ఉక్కు పిడికిలెత్తింది. నూకలు తినాలని అవమానించిన బీజేపీ సర్కారుకు నూకలు చెల్లేలా చేస్తామని రైతులోకం హెచ్చరిక జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామా�
కేంద్ర ప్రభుత్వ పథకాల (పీడీఎస్, పీఎం పోషణ్) కింద ఇకపై ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెల�
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసరాల ధరల మోతపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ తీరును దుయ్యబట్టారు. దేశ ఆర్ధిక పరిస్ధితి ఊహించలేనివిధంగా తయారైందని ఆందోళన వ్యక్త
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి నూకలు చెల్లాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం విషయంలో మొండికేస్తూ రా�
ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వ�
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, �
ఎక్కడికక్కడ బైఠాయించిన ఎమ్మెల్యేలు నార్కట్పల్లి-అద్దంకి, సాగర్ హైవేలపైనా రాస్తారోకో వందలాది మంది రైతులతో టీఆర్ఎస్ ఆందోళన రోడ్డుపై వడ్లు పోసి… వరి కంకులతో రైతుల నిరసన దేశం కోసం.. ధర్మం కోసం… వడ్ల�