ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీపై ఆదాయం పన్ను (ఐటీ) విధించేందుకు కేంద్రం సన్నద్ధమైంది. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తంలో జమ చేసే ఉద్యోగులకు శుక్రవారం నుంచి పన్ను భారం పడనున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగ�
కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధంలో రూ.8.45 లక్షల కోట్ల రుణాలను మార్కెట్ నుంచి పొందాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్-సెప్టెంబర్లో రుణ సమీకరణ ఉంటుందని గురువారం
కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లను కొనితీరాలని వరంగల్ జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు మ
బీసీల భావితరాల కోసం కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ�
తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు
కేంద్రం ఫార్మా కంపెనీల లాబీయింగ్కు తలొగ్గింది. దీంతో సాధారణ మందులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల మందుల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ఈ మందులపై 10 శాతం పెంచిం
రాష్ట్రంలో యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో రైతులకు మద్దతుగా తీ�
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే మరో ఉద్యమం చేస్తామని అన్ని వర్గాలు స్పష్టం చేస్తునాన్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై తీవ్ర వివక్షను చూపుతూ ఉద్దేశ పూర్వకం
అన్నదాతల ఉద్యమానికి జడిసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గుజరాత్లో గిరిజనుల ఆందోళనకు తలొగ్గింది. పార్-తాపి-నర్మదా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వెనకడుగు వేసింది. ప్రాజెక్టున�
దేశంలో సేంద్రియ సాగుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. దేశంలో ఎన్ని రాష్ర్టాలకు సేంద్రియ సేద్యానికి కేంద్రం సహకరిస్తున్నదని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం పలు ప్రాంతాల్లో నిరసన వ్యక
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. వీణవంక మండల ప్రజా పరిషత్తులో కూడా పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మ
కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కార్మికలోకం భగ్గుమంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె మొదటి రోజైన సోమవారం ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయింది. క