కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా పాలకవర్గాలు చేపట్టిన తీర్మానాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని చేసిన
దేశంలోని కంటోన్మెంట్లలో అతిపెద్దది అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు నిధుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. దశాబ్ధాలుగా ఉన్న ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కేంద్రం నిలుస్తుం�
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి.. పరిశ్రమలను మూ సివేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక�
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పల�
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ �
తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులపాల్జేస్తున్నదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల
‘ఢిల్లీలో ఏ రోడ్లో చూసినా కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లే కనిపించాలి. నిన్న లాల్కిలా వద్దకు వెళ్తే అక్కడ ఒక్క పోస్టర్ కూడా కనిపించలేదు.. ఇలా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచినట్టే..’ ఫోన�
వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధ�
ఢిల్లీ దిగొచ్చి రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమిస్తామని, నూకలు వారికే చెల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్ని కే
హైదరాబాద్తో ఇంటర్ సిటీ రిలేషన్స్ మంత్రి కేటీఆర్ సమక్షంలో మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ కీలక ప్రకటన ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీలో సహకారం హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విశ్వ నగరంగా అభివృ�
కుల సంఘాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ�
తాము అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,000కి పెంచిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.600 సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ జీడీ