కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటించిన నేపధ్యంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం విర�
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశ�
ఒకటి 2001 ఫొటో, రెండోది 2022 ఫొటో.. రెండు ఫొటోల్లో ఉన్నదీ సీఎం కేసీఆరే. అప్పడు సింహగర్జన.. ఇప్పుడు రణగర్జన.. రెండు సందర్భాల్లో చేసింది కేంద్రంపై యుద్ధమే. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ సంక్షేమం కోసం..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎవరి వద్�
ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంటును తెరవని కేంద్రం గేటు ముందే సకల వనరులున్నా మూసివేత శాపాలుగా మారిన యూపీఏ, ఏన్డీయే విధానాలు ప్లాంటును తెరవొచ్చని నివేదికలన్నీ చెప్పినా వివక్షే రాష్ట్రం తరఫున ప్రోత్సాహకాలిస�
సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 3: నీట్-పీజీ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం �
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయ
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగి�
టీకాతోనే వైరస్ నుంచి రక్షణ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలో ‘ఒమిక్రాన్’ కేసులు తాజాగా వెలుగుచూడటంతో కొత్త వేరియంట్పై ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ‘ఒమిక్రాన్’�
కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ న్యూఢిల్లీ: సాగుచట్టాల నిరసనోద్యమంలో అమరులైన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ కేంద్రం పేర్కొనడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడ