న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగి�
టీకాతోనే వైరస్ నుంచి రక్షణ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలో ‘ఒమిక్రాన్’ కేసులు తాజాగా వెలుగుచూడటంతో కొత్త వేరియంట్పై ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ‘ఒమిక్రాన్’�
కేంద్రాన్ని నిలదీసిన రాహుల్ న్యూఢిల్లీ: సాగుచట్టాల నిరసనోద్యమంలో అమరులైన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ కేంద్రం పేర్కొనడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడ
వారికి ప్రోత్సాహకాలు ఇవ్వండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచన వరిసాగు, ధాన్యం సేకరణపై అస్పష్టత అడిగిన ప్రశ్నలకు పొంతనలేని జవాబులు ఇప్పటికే యాసంగి పంట సీజన్ మొదలు అయినా కొనుగోళ్ల టార్గెట్ చెప్పని కే
ముంబై: క్వారంటైన్ మార్గదర్శలకాలను సవరించాలని మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం కోరింది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై భయాందోళనల నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను మార్పు చేయాలని పేర్కొ�
కేంద్రం పెత్తనం రాష్ర్టాలకు విఘాతం: బోయినపల్లి వినోద్కుమార్ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినప
ఇంధన ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి కొంత ఊరట లభించనుంది. చమురు ధరలను తగ్గించేందుకు దేశీయ వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని క
వాటాల విక్రయంపై దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, నవంబర్ 18: రెండు దశాబ్దాల క్రితం వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జడ్ఎల్) డిజి
సుప్రీంకోర్టులో పిటిషన్.. 22న విచారణ న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు, పుకార్లు పుట్టించి వ్యాప్తి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 22న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ప�
హైదరాబాద్ : ఒప్పో ప్రతిసారీ కెమెరాపై దృష్టి కేంద్రీకరిస్తుంది అలాగే, కాలానుగుణంగా వినియోగదారుని అనుభవాన్ని మార్చే పలు ఆవిష్కరణలను కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ అం�
కోల్కతా: ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్ను తిరస్కరించినట్లు కేంద్ర విదేశీ వ్య�
న్యూఢిల్లీ: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో భద్రతను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న రెండో అత్యధిక భద్రతా స్థాయి జట్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి కుదిం�
తిరువనంతపురం: కోవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకునేందుకు నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఉచిత టీకా కార్యక్రమానికి కాకుండా డబ్బులు చెల్లించి ప్రైవ�
న్యూఢిల్లీ: నకిలీ కరోనా వ్యాక్సిన్లు మార్కెట్లో సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అసలైనదా లేదా నకిలీదా అని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిం�