దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) తగ్గినట్టు కేంద్రం ప్రకటించింది. 2009-21 మధ్య నక్సలైట్ల హింసాత్మక కార్యక్రమాలు గణనీయంగా తగ్గినట్టు వెల్లడించింది. వామపక్ష తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో ప్రభ�
పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై మమత ధ్వజం కోల్కతా, మార్చి 13: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్ల వడ్డీ రేటుపై కోత విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తెలంగాణను మరోసారి ధోకా చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్�
ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటించిన నేపధ్యంలో కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం విర�
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశ�
ఒకటి 2001 ఫొటో, రెండోది 2022 ఫొటో.. రెండు ఫొటోల్లో ఉన్నదీ సీఎం కేసీఆరే. అప్పడు సింహగర్జన.. ఇప్పుడు రణగర్జన.. రెండు సందర్భాల్లో చేసింది కేంద్రంపై యుద్ధమే. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ సంక్షేమం కోసం..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎవరి వద్�
ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంటును తెరవని కేంద్రం గేటు ముందే సకల వనరులున్నా మూసివేత శాపాలుగా మారిన యూపీఏ, ఏన్డీయే విధానాలు ప్లాంటును తెరవొచ్చని నివేదికలన్నీ చెప్పినా వివక్షే రాష్ట్రం తరఫున ప్రోత్సాహకాలిస�
సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 3: నీట్-పీజీ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం �
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయ