హైదరాబాద్ : ఒప్పో ప్రతిసారీ కెమెరాపై దృష్టి కేంద్రీకరిస్తుంది అలాగే, కాలానుగుణంగా వినియోగదారుని అనుభవాన్ని మార్చే పలు ఆవిష్కరణలను కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ అం�
కోల్కతా: ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్ను తిరస్కరించినట్లు కేంద్ర విదేశీ వ్య�
న్యూఢిల్లీ: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో భద్రతను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు ఆయనకు ఉన్న రెండో అత్యధిక భద్రతా స్థాయి జట్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి కుదిం�
తిరువనంతపురం: కోవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకునేందుకు నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఉచిత టీకా కార్యక్రమానికి కాకుండా డబ్బులు చెల్లించి ప్రైవ�
న్యూఢిల్లీ: నకిలీ కరోనా వ్యాక్సిన్లు మార్కెట్లో సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అసలైనదా లేదా నకిలీదా అని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిం�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో అన్నది వివరించింది. భారత్లో తయారైన కోవిషీల్డ్ �
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వెయ్యి సీఎన్జీ లో- ఫ్లోర్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచార�
కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచిన కేంద్రం 5 శాతం నుంచి 30 శాతానికి పెంచిన వైనం గతంలో లక్ష విత్తనాలకు రూ.3.25 లక్షల పన్ను ఇప్పుడు లక్ష విత్తనాలకు రూ. 22.75 లక్షల పన్ను హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభ�
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘ఓబీసీ రిజర్వేషన్
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అధికారులు పట్టుదలతో కృషి చేయాలి కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష కేంద్ర గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలు, ట్రిబ్యునల్ తీర్పులపై �
ఆదిలాబాద్లో సంస్థకు అన్ని వనరులు ఇప్పటికే 772 ఎకరాల్లో ప్లాంటు విస్తరణ 170 ఎకరాల ఏర్పాటయిన టౌన్షిప్ 4.8 కోట్ల టన్నుల లైమ్స్టోన్ డిపాజిట్ రాష్ట్రం నుంచి సహకారం అందిస్తాం సింగరేణి బొగ్గు సరఫరాకు సిద్ధం �
హైదరాబాద్: తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2017-19 మధ్య అన్నదాతల బలవంతపు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొంది. 2017లో 846, 2018లో 900 మంది రైతులు తెలంగాణాలో ఆత్మహత్య చేసుకోగా 2019లో ఈ స�
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఆగస్ట్ 31 వరకు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర �
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రకటించిన కొత్త ఆర్థిక సంస్థపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి ఏర్పాటు చేయనున్న అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్ఐ)కు తగిన ప�