రాష్ట్ర విద్యాశాఖ సర్వేల్లో వెల్లడి ఉత్తర తెలంగాణతో పోల్చితే దక్షిణ తెలంగాణలోనే అధికం కేంద్రానికి నివేదిక హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి వెయ్యిమంది విద్యార్థుల్లో ఒకరు ఏదో ఒక వై�
సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్’ బ్రాండ్ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే
అవార్డులు, రివార్డులతోపాటు అభివృద్ధికి సహకరించండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై-3), ఉపాధి హామ
ముంబై: బ్లాక్ ఫంగస్ ఔషధం కేటాయింపులో ఏ రాష్ట్రంపై ఎలాంటి వివక్ష లేదని కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపింది. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బిని అవస�
ముంబై: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిం�
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సికేర్ వ్యవస్థల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.322.5 కోట్ల పీఎం కేర్స్ నిధులతో 1.5 లక్షల యూనిట్లను �
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో అట్టుడికి పోతున్న దేశరాజధానికి శాశ్వత ఉపశమనం కలిగించే ప్లాన్ ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు స్కెచ్ గీశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా వేయడం ఒక్కటే మార�
ముంబై: మహారాష్ట్రకు 50 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం నిలిపివేయడం సరికాదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై కేంద్రంతో మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్ర�
తెలంగాణ.. ఈ దేశంలో భాగం కాదా? మేకిన్ తెలంగాణ అంటే.. మేకిన్ ఇండియా కాదా? ప్రగతిశీల రాష్ర్టాలకు సాయం కరువు నినాదాలతో ‘ఆత్మనిర్భర్’ సాధ్యమా? ఉద్దేశాలు కాదు.. కార్యాచరణ కావాలి ఎన్నికల కోసమే ఆలోచిస్తున్న �