ముంబై: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ సరఫరా నుంచి ఆసుపత్రులలో పడకల సదుపాయం వరకు ప్రభుత్వం పలు విమర్శలను ఎదుర్కొంటోంది. కాగా ప్రధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిం�
న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సికేర్ వ్యవస్థల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.322.5 కోట్ల పీఎం కేర్స్ నిధులతో 1.5 లక్షల యూనిట్లను �
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో అట్టుడికి పోతున్న దేశరాజధానికి శాశ్వత ఉపశమనం కలిగించే ప్లాన్ ఇది.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు స్కెచ్ గీశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకా వేయడం ఒక్కటే మార�
ముంబై: మహారాష్ట్రకు 50 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం నిలిపివేయడం సరికాదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై కేంద్రంతో మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్ర�
తెలంగాణ.. ఈ దేశంలో భాగం కాదా? మేకిన్ తెలంగాణ అంటే.. మేకిన్ ఇండియా కాదా? ప్రగతిశీల రాష్ర్టాలకు సాయం కరువు నినాదాలతో ‘ఆత్మనిర్భర్’ సాధ్యమా? ఉద్దేశాలు కాదు.. కార్యాచరణ కావాలి ఎన్నికల కోసమే ఆలోచిస్తున్న �