‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?. వెంటనే దాన్ని రద్దు చేయాలి. బీజేపీ సృష్టించిన ద్రవ్యోల్బణం ప్రజలకు ఇంధనం అందుబాటులో లేకుండా చేస్తున్నది’
-ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్