అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ గతంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని తెచ్చిందని, దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)�
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో లంచ్ చేశారు. రామేశ్వరం కేఫ్ రుచులు, అక్కడ లభించే స్పెషల్ టిఫిన
Akhilesh Yadav | రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసానికి ఆహ్వానించారు.
KTR | హైదరాబాద్లోని రామేశ్వరం కేఫ్లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్ యాదవ్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ ఘనస్వాగతం పలిక�
తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనకు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉన్నదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో
Akhilesh Yadav | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అఖిలేష్కు కేటీఆర్, హర�
ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల్లో మళ్లీ బ్యాలట్ పేపర్ ప్రవేశపెట్టాలని మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యులు గట్టిగ
Akhilesh Yadav | నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం (Freedom fight) లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం (Vandemataram) గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi party) అధ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్లో బీజేపీ భారీ ఆధిక్యాన్ని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల కుట్రగా అభివర్ణించారు.
Akhilesh Yadav | బీజేపీ పార్టీ కాదని, మోసగాడని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయంపై ఆయన స్పందించారు.
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చొరబాటుదారుడని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని అన్నారు.
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఫేస్బుక్ అకౌంట్ను సస్పెండ్ చేశారు. అఖిలేశ్ యాదవ్ ఫేస్బుక్ అకౌంట్కు 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆ పే�
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకోవడం బాలీవుడ్ తారలకు అలవాటుగా మారింది. తాజాగా, నటి స్వర భాస్కర్ కూడా అలాగే నోరు జారింది. ఇటీవల స్వర భాస్కర్ చేసిన కొన్ని కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమా�