బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ బెయిల్పై విడుదలైన ఓ నిందితుడికి అతని మద్దతుదారులు ఘనస్వాగతం పలకడం సంచలనం సృష్టించింది.
Prateek Yadav : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తనయుడు ప్రతీక్ యాదవ్ (38) అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడైంది.
పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ‘ఐప్యాక్' సేవలు పొందిన అధికార డీఎంకే, తృణమూల్ ఘోర పరాజయం నేపథ్యంలో.. యూపీలో అఖిలేశ్ పార్టీ సమాజ్వాదీ సదరు రాజకీయ కన్సల్టెన్సీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.
Akhilesh Yadav | తమిళనాడు (Tamil Nadu) లో డీఎంకే కూటమి (DMK Alliance) కి, పశ్చిమ బెంగాల్ (West Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కి ఐ-ప్యాక్ (I-Pack) ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఆ రెండు పార్�
BJP MLA Anupama Jaiswal | మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే మంటలు అంటుకుని బీజేపీ మ�
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది.
Amit Shah : మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్పై లోక్సభలో గురువారం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మధ్య మాటలయుద్ధం నడిచింది.
Loksabha: కులగణన జరుగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. మతం ఆధారంగా కోటా ఉండబోదన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్కు కౌంటర్గా ఆయన లోక్సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ బిల�
Akhilesh Yadav | తమ పార్టీ ఎప్పుడూ యుద్ధాలకు అనుకూలం కాదని సమాజ్వాది పార్టీ చీఫ్ (SP chief) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, ఆ యుద్ధాలు ఆగకుండా కొనసాగుతున్�
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన అఖిలేశ్ యాదవ్ తెలంగాణ 69వ ఎస్జీఎఫ్ అండర్-17 జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకు..
సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మమతకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీ�
అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ గతంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని తెచ్చిందని, దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)�
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో లంచ్ చేశారు. రామేశ్వరం కేఫ్ రుచులు, అక్కడ లభించే స్పెషల్ టిఫిన