Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారం ఇంకెంత కాలం కొనసాగుతుంది? అని ప్రశ్నించార�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎంతో పొత్తు అవకాశాలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తోసిపుచ్చారు. ‘ఇండియా కూటమి’లో ఏఐఎంఐఎంకు చోటు దక్కే అవకాశమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూ
Yogi Adityanath | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు (Samajwadi Party Chief), మాజీ సీఎం (Ex CM) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (yogi Adityanath) ఖండించారు. నిందితులపై త
అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలు సంఘ్ పరివార్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ఈ వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించకపో
విపక్ష ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు సోమవారం మరోసారి బయటపడ్డాయి. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో అనేక పార్టీలు బహిరంగంగా విమర్శించడంతో కూటమిలోని అనైక్య
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలోని రామ మందిరం కోసం ఇచ్చిన విరాళాల్లో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ బెయిల్పై విడుదలైన ఓ నిందితుడికి అతని మద్దతుదారులు ఘనస్వాగతం పలకడం సంచలనం సృష్టించింది.
Prateek Yadav : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తనయుడు ప్రతీక్ యాదవ్ (38) అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడైంది.
పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ‘ఐప్యాక్' సేవలు పొందిన అధికార డీఎంకే, తృణమూల్ ఘోర పరాజయం నేపథ్యంలో.. యూపీలో అఖిలేశ్ పార్టీ సమాజ్వాదీ సదరు రాజకీయ కన్సల్టెన్సీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.
Akhilesh Yadav | తమిళనాడు (Tamil Nadu) లో డీఎంకే కూటమి (DMK Alliance) కి, పశ్చిమ బెంగాల్ (West Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కి ఐ-ప్యాక్ (I-Pack) ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఆ రెండు పార్�
BJP MLA Anupama Jaiswal | మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే మంటలు అంటుకుని బీజేపీ మ�
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది.
Amit Shah : మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్పై లోక్సభలో గురువారం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మధ్య మాటలయుద్ధం నడిచింది.