Nirmala Sitaraman | దేశంలో ఇంధన ధరలు (Fuel prices) పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) స్పందించారు. పశ్చిమాసియా (West Asia) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ దేశ ఆర్థికవ్య
వాహనదారులకు కేంద్రం మూడోసారి వాత పెట్టింది. మళ్లీ ఇంధన ధరలు పెంచి సామాన్యులకు పరీక్ష పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో నగరంలో ఇంధన కొరత వెంటాడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో నోస్టాక్ బో�
Pakistan : ఇరాన్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై గట్టిగా పడుతోంది. హార్ముజ్ జలసంధి మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
Sri Lanka: ఇంధన వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది శ్రీలంక. ప్రతి బుధవారం పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీ, వర్సిటీలు, న్యాయస్థానాలకు ఈ హాలీడే వర్తించనున్నది. ఇంధనాన్ని ఆదా చేసే
దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు తప్పేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం సంవత్సరం చివరినాటికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93 స్థాయికి పడిపోవచ్చునని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనావేస్తున
సముద్ర జలాల నుంచి పరిశుభ్రమైన తాగునీరు, గ్రీన్ హైడ్రోజన్ను తయారుచేసి చైనా ఘనత సాధించింది. ఈ రెండు విలువైన వనరులను ఒకే మిషన్ను ఉపయోగించి, ఒకే ప్రక్రియలో రాబట్టింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాహనాల ఇంధనంలో భారీగా కోత పెట్టినట్టు వెల్లడైంది. దీంతో ప్రజల మధ్య పోలీసుల ప్రత్యక్షత క్రమంగా తగ్గుతూ వస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో పోలీసు వాహనాని
ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలిపోయిన దుర్ఘటన జరిగి శనివారానికి సరిగ్గా నెల రోజులైంది. గత నెల 12న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో (Ahmedabad) టేకాఫ్ అయిన కొద్దిసేపట
గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడం లేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడ�
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయు కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం మాట్లాడుతూ.. 15 ఏండ్లు దాటిన వాహనాలకు పెట్రో�
యుగాలుగా మనిషి జీవితం ప్రకృతితో మమేకమై సాగుతుంది. అయితే, నాగరికత పెరిగే కొద్దీ మనిషిలో స్వార్థం పెరిగింది. తన మనుగడ సజావుగా సాగడానికి ప్రకృతిని పణంగా పెడుతూ వచ్చాడు. యాంత్రిక విప్లవంతో మహోన్నత దశకు చేరు�
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
కార్పొరేట్ రంగం నుంచి వచ్చే కొత్త పెట్టుబడి వ్యయం.. దేశ జీడీపీ వృద్ధిరేటును మరింత బలోపేతం చేసే వీలుందని తాజా బులెటిన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. ప్రైవేట్ పెట్టుబడులే వృద�