రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విమాన ఇంధన ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడంతో జెట్ ఫ్యూయల్ ధరలను 2.2 శాతం వరకు తగ్గించాయి
సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా అణు ఇంధనాన్ని సమకూర్చే సామర్థ్యం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ)కే ఉన్నదని భారత అణుఇంధన కమిషన్ సభ్యుడు, శాస్త్రవేత డాక్టర్ అనిల్ కకోడ్కర్ పేర�
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ
పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది
లీటర్ పెట్రోల్ రూ.119.39, డీజిల్ రూ.105.39 రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్ ధర ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం ములుగులో లారీ రవాణా బంద్ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో వ్యాపార వాణిజ్య ర�
సామాన్యుల నడ్డివిరుస్తూ దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్�
ఈ నెలలో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం బాగా తగ్గింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణం. గత నెల తొలి 16 రోజులతో పోల్చితే ఈ నెలలో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గాయి. డీజిల్ వినియోగ�
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?
గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�