Accused Push Police Vehicle | పోలీస్ వాహనంలో ఇంధనం లేక మార్గమధ్యలో ఆగిపోయింది. దీంతో కోర్టుకు తరలిస్తున్న నిందితులతో ఆ పోలీస్ వాహానాన్ని కొంత దూరం తోయించారు. (Accused Push Police Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డూప్లికేట్ కీ సహాయంతో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నారు. చోరీ వాహనాలపై దర్జాగా తిరుగుతూ ఇంధనం అయిపోయిన వెంటనే ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనం దొంగలిస్తున్నారు. ఎట్టకేలకు బోరబండ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యం ఏదోక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్
అసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్ ఎయిర్షిప్ను తయారు చేశారు.
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్లోని ఇంధనం చాలా వరకు అయిపోయింది. దీంతో మిగిలిన ఇంధనంతో ప్రొపల్షన్ మాడ్యూల్ మూడు నుంచి ఆరు నెలల వరకు పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు తొలుత అంచనా వేశారు.
ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండు బెర్టోన్.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే సరికొత్త మాడల్ను ఆవిష్కరించింది. బ్రాండ్ ఆవిర్భవించి 110 ఏండ్లు అయిన సందర్భంగా బెర్టోన్ జీబీ 110 అనే పేరుతో ఈ మాడల్ వినియోగదారుల ము
టోల్ ప్లాజా సమీపంలో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. ఏం అయ్యిందని రోగి బంధువులు డ్రైవర్ను అడగ్గా అంబులెన్స్లో డీజిల్ అయిపోయిందని చెప్పాడు. చేసేదేమీ లేక రోగి కుమార్తె, అల్లుడు కలిసి ఆ అంబులెన్స్ను సుమారు క
రాష్ట్రాల ఆదాయానికి కేంద్రం గండి కొడుతున్నది. ఒక్క పెట్రోలియం ఉత్పత్తులపైనే కేంద్రం 2014-15 నుంచి 2021-22 మధ్య రాష్ర్టాలకు రావాల్సిన ఆదాయంలో 186 శాతాన్ని కాజేసింది. రాష్ర్టాల ఆదాయాన్ని సెస్ల రూపంలో కాజేయడమే కాకు
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విమాన ఇంధన ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడంతో జెట్ ఫ్యూయల్ ధరలను 2.2 శాతం వరకు తగ్గించాయి
సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా అణు ఇంధనాన్ని సమకూర్చే సామర్థ్యం న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ)కే ఉన్నదని భారత అణుఇంధన కమిషన్ సభ్యుడు, శాస్త్రవేత డాక్టర్ అనిల్ కకోడ్కర్ పేర�
ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ
పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది
లీటర్ పెట్రోల్ రూ.119.39, డీజిల్ రూ.105.39 రూ.వెయ్యి దాటిన వంట గ్యాస్ ధర ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం ములుగులో లారీ రవాణా బంద్ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో వ్యాపార వాణిజ్య ర�