ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. గతేడాది లీటర్ పెట్రోల్ ధర రూ.100 నుంచి రూ.110కి, డీజిల్ ధర రూ.90 నుంచి రూ.100కు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ర్టాల అసెం
రెండోరోజూ కేంద్రం చమురు వడ్డన పెట్రోల్, డీజిల్పై రూపాయి చొప్పున పెంపు పెట్రో ధరలపై టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నేడు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున చేపట్టండి శ్రేణులకు సీఎం దిశానిర్దేశం �
రాష్ట్ర రెనోవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జానయ్య చర్లపల్లి, డిసెంబర్ 8: పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం బయోఫ్యూయల్ను వినియోగించేందుకు క�
రోబోల సాయంతో ఆరు దశల్లో ప్రక్రియ భూకక్ష్యలో ప్రమాదాల్ని తప్పించేందుకే ఆస్ట్రేలియా కంపెనీ వినూత్న విధానం భూ స్థిర కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష వ్యర్థాల (స్పేస్ జంక్) నుంచి రాకెట్ ఇంధనాన్ని తయార
బెంగళూరు: ఇప్పుడు దేశంలో ప్రతి అంశాన్ని తాలిబన్తో ముడిపెట్టడం పరిపాటిగా మారింది. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లడ్ ఇదే పాట పాడారు. దేశంలో ఇంధనం, గ్యాస్ ధరల పెరుగుదలకు ఆఫ్ఘనిస్థాన