కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉ�
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిప�
మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్లో ఎరువుల ధరలు రైతన్నలకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత రైతులకు షరాఘాతంలా తగిలే సూచనలు
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య�