మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, కియా, రెనాల్ట్ వంటి పలు ఆటోమొబైల్ కంపెనీల తరహాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సైతం వాహన ధరలను పెంచనున్నట్టు వెల్లడించింద�
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
అస్సాంలో వ్యక్తి అరెస్టు.. విడుదల నాగావ్, జూలై 10: దేశంలో పెరిగిపోతున్న పెట్రో, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై దేవతల వేషంలో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకు ఓ వ్యక్తిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశా�
పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, ధరలు తగ్గించే వరకు ప్రజాపోరాటాలు చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సంగారెడ్డి కలెక�
కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉ�
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతం�
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిప�
మరో 40 రోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్లో ఎరువుల ధరలు రైతన్నలకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత రైతులకు షరాఘాతంలా తగిలే సూచనలు
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?