వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం.. వర్షాకాలం మొదలుకాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం కొండెకాయి
Maruti Suzuki : కొత్త ఏడాది కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల పేరిట ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులపై భారం మోపుతున్నాయి. ఇక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మార�
Tata Motors | మారుతిసుజుకి, ఆడి ఇండియా బాటలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్ల తయారీ సంస్థలు ప్రయాణించనున్నాయి. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యం ఏదోక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్
Price hike | స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే, వెంటనే ఆయా వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లండి. రాబోయే రోజు ఆయా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీ�
Minister Dayakar Rao | నేటి ధరల పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53, 54వ డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
LPG Price Hike | మోదీ సర్కారు ఎల్పీజీ సిలిండర్పై ఒకేసారి రూ.50 పెంచడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై గ్యాస్ బండ బాదుడుపై వ్యంగ్యాత్మకంగా విమర్శించారు. నాడు ఆందోళనలు చేసిన స్మృతి ఇరానీ ఇప్పుడు
Smriti Irani | కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగిన గ్యాస్ ధరలపై మండిపడింది. స్మృతి ఇరానీ 2011లో చేసిన ట్వీట్ను ప్రస్తావించింది. ‘ఎల్పీజీ సిలిండర్ ధర రూ.400 కంటే తక్కువగా ఉన్నప్పుడు, స్మృతి ఇరానీ సిలిండర్తో రోడ్డుపై కూ�