నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్య�
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బోళ్ల సిద్ధులు. ఇతనిది జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని సిద్దెంకి గ్రామం. నెత్తికి చుట్టుకున్నది కాషాయ పార్టీ కండువా. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైతు అయిన సిద�
ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి
Commercial cylinder | నిన్నటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ
Petro rates: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్, ఖార్కీవ్ నగరాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఆ రెండు నగరాలు
Harish rao | నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు.