Harish rao | నిత్యావసరాల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో బాధలు పడ్డా ఫరవాలేదు.. నాకు మాత్రం ఓటేయండని ఈటల రాజేందర్ చెప్తున్నాడని విమర్శించారు.
న్యూఢిల్లీ: ఎల్పీజీ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎన్డీయే కూటమికి చెందిన జేడీయూ డిమాండ్ చేసింది. కరోనా నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పేదలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని బ�
న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్యాసింజర్ వాహన ధరలను టాటా మోటర్స్ సోమవారం 0.8 శాతం మేర పెంచింది. మంగళవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మోడల్, వేరి యంట్ ఆధారంగా ధరలు పెరుగుతాయని ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చే�
36 పైసల దూరం.. నేడో రేపో వందకు పెట్రోల్ బాటలోనే డీజిల్ పరుగులు కామారెడ్డిలో గరిష్ఠంగా రూ.99.64 హైదరాబాద్లో రూ.97.78కు చేరిక అగ్రి, నిత్యావసరాలపై పెంపు ప్రభావం కొత్త రికార్డుల దిశగా పెట్రో ధరలు పెట్రో ధరలు పైసా,
మారుతి కారు కొంటే షాక్|
దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు తమ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ...