రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించి నిర్ణయం తీసుకొనేంతవరకు ఆ చట్టం కింద కేసుల నమోదును నిలిపివేస్తారా..? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే నమోదు చేసిన కేసులపై ఏం నిర్ణయం తీస�
నీతులు ఎదుటివాడికి చెప్పేందుకే తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కారుకు బాగా వర్తిస్తుంది. అప్పులుచేయడంలో తనకు తాను కావలసినన్ని వెసలుబాట్లు ఇచ్చుకొనే కేంద్రం.. రాష్ర్టాలపై మాత్రం ఆ
రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించ�
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 శాతం విఫలమైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని 2014�
దేశం లోపలా.. బయటా కేంద్రం తనకు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకోవచ్చు. రాష్ర్టాలు తీసుకొందామనుకొంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. సంస్కరణల పేరుతో, చట్టాల పేరుతో రుణాలు తీసుకోవడానికి షరతులు విధిస్తున్నది. వ
తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతానికి అన్యాయం చేస్తున�
వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ప్రొవైడర్లు తమ వినియోగదారుల సమాచారాన్ని కనీసం ఐదేండ్ల పాటు కచ్చితంగా నిల్వ చేసి పెట్టాలన్న కేంద్రం తాజా నిబంధన వీపీఎన్ ప్రొవైడర్లు, వినియోగదారులతో పాటు ఐటీ వ
మండలంలోని బసంత్పూర్- మామిడ్గి గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్గా నిలిచింది. ఈ కేంద్రంలో అధిగ దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు క�
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోగా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే బీజేపీ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మ
హస్మత్పేట చెరువుకట్ట వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా తయారైంది. చెరువును సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఓ వైపు కృషి చేస్తుండగా.. అధికారులు మాత్రం అందుకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల నిఘాల�
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ర్టాలకు రూ.కో ట్లు ఇస్తున్న కేందరం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు. పథకం ప్రారంభంలో రాష్ర్టానికి రూ. 190 కోట్లు
బూస్టర్ డోస్పై కేంద్రం పెడుతున్న కొర్రీలు దేశవ్యాప్తంగా 18-59 ఏండ్ల మధ్య వయస్కులకు శాపంగా మారాయి. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే 18 ఏండ్లకు పైబడిన వారందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని కేంద్రం చెప�
కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జె