వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం�
‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని
లైంగిక దాడుల సంస్కృతిని ప్రేరేపించే పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్, యూట్యూబ్ను కోరింది.
గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ర�
రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నదంటూ బద్నాం చేస్తున్న ఎంపీ బండి సంజయ్కి చేతనైతే, తెలంగాణకు రావాల్సిన రూ.1100 కోట్ల కోసం కొట్లాడాలని మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరా�
బెంగాల్కు రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకపోవడంపై వివరణివ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5,6 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. పశ్చిమ బర్ధమాన్ జి
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి స�
అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
కేంద్ర ప్రభుత్వానికి పౌర హక్కులపై విశ్వాసం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాజ్యాంగం రాసిన సమయంలో కూడా వీరంతా తిరస్కరించారని గుర్తి చేశారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం రెండో మహాసభలు ఆదివారం సుందరయ్య వి�
బియ్యం ఎగుమతులపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే గోధుమల ఎగుమతిపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశీయ అవసరాలకు కూడా గోధుమలు తక్కువ పడొచ్చన్న అం�
వ్యక్తులు, కుటుంబాల మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇండియన్ బ్యాంక్స్ రి�
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేసి, ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు పోరాటాలతో గుణపాఠం చెప్పాలని సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ పిలుపు నిచ్చారు. ప్�
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ర�
ఇన్నాళ్లూ రాష్ర్టాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వాటిపై ‘ఆర్థిక యుద్ధం’ మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘ
టీ హబ్.... స్టార్టప్లకు కేరాఫ్అడ్రస్... తెలంగాణ రాష్ట్రంలోనే కాదు...దేశ,విదేశాల్లోనూ టీ హబ్కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వివిధ రంగాల్లో పెరుగుతున్న స్టార్టప్లకు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్