ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ తెలంగాణలో పనిచేయదని.. ఇక్కడ కేసీఆర్ ఇంజిన్ మాత్రమే నడుస్తదని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం పెంచిన
సామాన్యుల నడి విరిసేలా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపును వ్యతిరేకిస్తూ వరంగల్ ప్రధాన తపాల�
విద్యుత్తు సంస్కరణలపై కేంద్రం వెనుకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికీ మోసపూరితమైనవని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించినందునే బీజేపీ సర్క�
కీలకమైన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిన బీజేపీ సర్కారు.. ప్రభుత్వ అనుబంధ సంస్థలను కూడా నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇంజినీరింగ్ రంగంలో దేశానికి దిక్సూచిలా వ్య
రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని బీజేపీని మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. మే నెలలో గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గోధుమ పిండి ఎగుమతుల విషయంలో ఆంక్షలు వి�
మొన్నటిదాకా వరి వద్దేవద్దని దబాయించిన కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇప్పుడు వరి వేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బుకాయిస్తున్నది. ఏ పంట సాగు చేయించాలో స్పష్టత లేకుండా, రైతులతో బంతాట ఆడుతున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్ల�
తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన కాకతీయ కట్టడాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉన్న వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ప
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త ప్రచార కార్యక్రమాన్ని తనదైన శైలిలో విమర్శించా
తెలంగాణ గొప్పతనం తెలుసుకోవాలంటే.. గూగుల్ను అడిగినా చెబుతుందని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎకడ ఉంది? ప్రపంచంలోనే అతిప
ఇంట్లో వాడే విద్యుత్తు ఉపకరణాలకు కంపెనీలు స్టార్ రేటింగ్స్ ఇస్తుంటాయి. వాటి రేటింగ్ను బట్టి వాటి మన్నిక, విద్యుత్తు వినియోగం తదితరాలను మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా కార్లకు కూడా స్టార్ రేటింగ్ �
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారంటేనే అక్కడి ప్రభుత్వ పెద్దలకు వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూసి భయపడుతున్నందునే జాతీయ కా�