ఇంట్లో వాడే విద్యుత్తు ఉపకరణాలకు కంపెనీలు స్టార్ రేటింగ్స్ ఇస్తుంటాయి. వాటి రేటింగ్ను బట్టి వాటి మన్నిక, విద్యుత్తు వినియోగం తదితరాలను మనం అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా కార్లకు కూడా స్టార్ రేటింగ్ �
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారంటేనే అక్కడి ప్రభుత్వ పెద్దలకు వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూసి భయపడుతున్నందునే జాతీయ కా�
ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితరాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న కార్మిక చట్టాల అమలు జూలై నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది మరి. అ
హైదరాబాద్లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన సమీకృత మురుగునీటి శుద్ధి మాస్టర్ ప్లాన్ (సీఎస్ఎంపీ)కి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ర్�
దక్షిణాది అంటే ఉత్తరాది నాయకులకు అనాది నుంచే చిన్నచూపు. ప్రతిభావంతుడైనా సరే, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి దక్షిణాది నాయకుడు ఇప్పటివరకు ఎదగలేదంటే అతిశయోక్తి కాదు
అగ్నివీరులకు సైన్యం నుంచి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులకు కేం�
దేశవ్యాప్తంగా ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ర్టాలు అప్రమత్తం కావాలని, టెస్టులు, ట్రేసింగ్ చేయాలని, అర్హులందరికీ టీకాలు వేయాలని కేంద్రం చెబుతున్నది తప్ప.. బూస్టర్ డోస్పై మాట మాట్లాడటం లేదు
పట్టణంలోని తెలంగాణతల్లి ప్రాంగణం ఎదురుగా పండరి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రంలో చోరీ జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజూ మాదిరిగానే శనివారం రాత్రి మీసేవ యజమాని పండరి దుకాణ షట్
ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్�