మనం ఓసారి కనురెప్ప మూసి తెరిచేలోపు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తున్నదో తెలుసా? అక్షరాలా రూ.3.38 లక్షలు. చాయ్ తాగినంత సేపట్లో నరేంద్రమోదీ సర్కార్ ఏకంగా రూ.2 కోట్ల అప్పు చేస్తున్నది. తద్వారా క్షణక్షణానిక�
సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ చేరాలని భారత రాజ్యాంగం పేర్కొంది. సమాజ వనరులను సమిష్టి ప్రయోజనాల కోసం వాడుకోవాలని చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రూపొందించే �
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఉచిత హామీలపై సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని ఉచితాలను నిరోధించే చర్యలపై ఓ వైఖరితో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని స
పార్లమెంట్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 25: 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ రేట్లను 78 సార్లు, డీజిల్ రేట్లను 76 సార్లు పెంచారు. ఈ మేరకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి రామేశ్వర్
మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం 'నో డేటా అవాలిబుల్' (ఎన్డీఏ)గా మారిందని దుయ్యబట్టారు.
సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, ఇతర వర్గాలకు రైల్వే రాయితీలను ఎత్తివేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు ‘వృద్ధుల సంరక్షణ కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అది మన కర్తవ్యం. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లక
తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమైనా ఉన్నాయా? అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తూ కేంద్రం వేధింపులకు గురిచేస
తుగ్లక్, ఔరంగజేబులను మించి మోదీ సర్కారు బాదుతున్న పన్నుల మోతపై తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనల మోత మోగించింది. పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం, తాజాగా ప
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కుట్రలకు తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. తనిఖీల పేరుతో రాష్ట్రంపై దండయాత్రలు చేస్తున్నది. రైసుమిల్లుల్లో స
రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో
సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి చేస్తున్నది. ధాన్యం కొనకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడంతో మిల్లింగ్ ఆగిపోయింది. దాంతో మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో నెలన్నరగా ధాన్యం గ�
దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పోరాటానికి దిగారు. ఇందులో భాగంగానే సోమవారం అన్ని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ధర్నాలు చే�