కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం క రీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్�
రాష్ట్ర సాధనకు ముందు ‘అన్నమో రామచంద్రా..’ అన్న రైతులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచి పూర్వవైభవం తెచ్చారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమ�
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్లస్వామి, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ�
తెలంగాణ, ఏపీ మధ్య జలాల కేటాయింపును పూర్తి చేసేందుకు నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ (కేటీడబ్ల్యూటీ- 2) 2013లో చేసిన కే�
బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి రూ.18 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు మరోమారు సత్తా చాటారు. అత్యుత్తమ పనితీరుతో కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్కు తెలంగాణ పోలీస్ విభాగం నుంచి మొత్తం 11 మంది ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైనవారి జాబి
చక్కెర ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం గత మే నెల నుంచి ఈ నెల వరకు చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా ఆ నిషేధాన్న�
గౌడన్నలకు త్వరలో మోపెడ్లను ఇచ్చే బాధ్యత మాదే. యాదవులకు గొర్రెలను, ముదిరాజ్లకు చేపల చెరువులు, మోపెడ్లు, వలలు, పద్మశాలీలకు నూలుమీద సబ్సిడీ, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నట్లుగానే గౌడన్నలకు కూడా రానున్న రో�
గత ఉప ఎ న్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్రావు కేం ద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి ని యోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి త లసాని శ్రీనివాస్యాద�