ఒకవైపు కర్ణాటక - మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు కర్ణాటక - గోవా మధ్య డ్యామ్ వివాదం ముదురుతున్నది. మహాదాయి నదిపై కలాసా - బండూరి డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక రూపొందించిన డీపీఆర్కు క
కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రక్షణ మంత్రిత్వశాఖకు తెలంగాణ సర్కారు లేఖ రాయడం ఎంతో అభినందనీయమని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభు�
నేతన్నలకు భవిష్యత్తుపైన భరోసా కల్పించేందుకు ‘కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీం’లో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిం�
తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం అడగటం సిగ్గుచేటని అన్నారు
కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అమలు చేయాలని ఇటీవలే రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార�
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ప్రజాప్రతినిధులు, నాయకులు నిప్పులు చెరిగారు. కల్లాలను అడ్డుకుంటే రైతులు ఊరుకోరని, బీజేపీ వాళ్ల గల్లాలు పట్టుకుంటారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మె
రైతన్న నిర్మించుకున్న కల్లాలపై కేంద్రం కండ్లు మండించుకుంటున్నది. వారి మెడపై ఉపాధి హామీ కత్తి పెడుతోంది. పంట ఉత్పత్తులు ఆరబోసేందుకు నిర్మించుకున్న కల్లాలకు చెల్లించిన బిల్లులు వెనక్కి ఇవ్వాలని హుకుం జ�
తెలంగాణపై కేంద్రం మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. రాష్ట్రంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బుకాయించింది. గతంలో ఎస్టీ రిజర్వేషన్లపై కూడా ఇదేవిధంగ�
బీమా, మంజీర, పెన్గంగ-వార్ధా, తుంగభద్ర, వైన్గంగ-ప్రాణహిత నదులపై నేషనల్ వాటర్వే ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.
రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కార్పొరేట్ అనుకూల సర్కార్ ఉన్నదని.. దాని స్థానంలో కిసాన్�
కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన ట్రాన్స్ఫ్లుత్రిన్ (ట్రేడ్ నేమ్: మాక్సో ఏ-గ్రేడ్) పురుగుల మందుపై కేంద్ర వ్యవసాయశాఖ నిషేధం విధించింది