న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి యూరియా, డీఏపీతో సహా కీలకమైన ఇతర ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిమాండ్కు అనుగుణంగా కావాల్సిన వాటి కంటే ఎక్కువగానే ఉన్నాయని ఎరువుల మంత్రిత్వ శాఖ గత శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపుతున్నామని చెప్పుకొచ్చింది.