Marri Janardhan Reddy | పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని బీఆర్ఎస్ అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
ఫర్టిలైజర్ దుకాణదారులు సిండికేటుగా ఏర్పడి రైతన్నలను నట్టేట ముంచుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో రైతులు పంటలను అత్యధికంగా సాగు చేయడాన్ని ఆసరాగా చేసుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల ఫర్టిలైజర
పంటల్లో జింక్, కాపర్ లోటును సర్దుబాటు చేసి, ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడే మరో రెండు నానో టెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఇఫ్కో బుధవారం తెలిపింది. ఇఫ్కో అభివృద్ధి చేస్తున్న నానో టెక్నా
ప్రస్తుతం ఎరువులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. రసాయనాలు, ఎరువులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుంచింద�
ఏనుగంతటి సమస్యను వదిలిపెట్టి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రైతన్నల పరిస్థితి అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. వ�
ఎరువుల ధరలు, సబ్సిడీపై కేంద్రం బుధవారం ప్రకటన చేసింది. ఈసారి ఎరువుల ధరలు పెంచడం లేదని, వానాకాలానికి గానూ రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి మా
వానకాలంలో సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ముందస్తు ప్రణాళిక చేసుకుని, సరఫరాకు సిద్ధంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయాధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స
దేశంలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి యూరియా, డీఏపీతో సహా కీలకమైన ఇతర ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిమాండ్కు అనుగుణంగా కావాల్సిన వాటి కంటే ఎక్కువగానే ఉన్నాయని ఎరువుల మంత్రిత్వ శా�
అక్కడకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మనోజ్ చౌలా, ఇతర కాంగ్రెస్ నేతలు ఎరువుల గోడౌన్ షట్టర్ తెరిచారు. ఎరువుల బస్తాలు తీసుకెళ్లాలని రైతులకు చెప్పారు. దీంతో రైతులు అందినకాడికి యూరియా బస్తాలను లూటీ చేశారు.
వంటగ్యాస్, చమురు, ఆహార ధాన్యాలు.. చివరకు రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీకి కూడా ‘నో’ చెప్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు.. ఎరువులపై ఇచ్చే సబ్సిడీని మాత్రం పెంచుకొంటూ పోతున్నది. దీనిని చూసి ‘రైతులపై
వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీం తో జిల్లాలోని రైతులు బోరుబావుల కింద పెద్ద ఎత్తున వరిపంటను సాగుచేస్తున్నారు. పంట సాగులో రైతు లు వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎర
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు అధికంగా వరి పంటను సాగు చేస్తారు. వానకాలం పంటల సాగులో భాగంగా చాలా ప్రాంతాల్లో వరి పంటలు కలుపు దశకు వచ్చాయి. ఎరువుల వినియోగంపై రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో రసాయనాల కో�
ఆదిలాబాద్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. దీనికితోడు గృహాల సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతున్నది. దీన్ని మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా బంగ
మ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామ�