కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ భవన్ నుంచి విజయ్ చౌక్ వరకూ తిరంగా మార్చ్ను నిర్వహించారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జ
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొంటున్నది. 14 కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు రా
nuclear reactors | కర్ణాటకలోని కైగా, మధ్యప్రదేశ్లోని చుట్కా, ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ అణు విద్యుత్ ప్లాంట్లలో రెండు చొప్పున అణు రియాక్టర్లు ( Nuclear reactors), రాజస్థాన్లోని మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల
రైల్వే చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులు) రాయితీలను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వృద్ధులకు రాయితీని వర్తింపజేస్తే రూ.1,600 కోట్�
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప�
Dahi | జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కా
Government Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేశాఖలో 2.93 లక్షలు ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక సమాధాన�
నిర్దేశిత కాలపరిమితికి మించి డిప్యుటేషన్పై ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హెచ్చరించింది. డిప్యుటేషన్లపై స�
తెలంగాణకు, ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విషయాల్లో అండగా నిలవాల్సిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యువకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరా
గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉంటుందా? అం టూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. 13,500 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన మెహు ల్ చోక్సీకి కేంద్ర ప్రభ�
వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నేపథ్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంస్థ దేశాయిపేట పీహెచ్సీని గుర్తించింది. ప్రపంచంలో
వాహన స్క్రాప్ పాలసీ కింద ఒక వాహనాన్ని తుక్కుగా మార్చడానికి ఎలాంటి కచ్చిత కాల పరిమితిని నిర్ధారించలేదని, కండీషన్లో ఉన్నంత వరకు వాటిని తిప్పుకోవచ్చునని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ బుధవారం స్�
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�