న్యూఢిల్లీ: పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను తక్షణమే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలు ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000కు అనుగుణంగా నడచుకోవాలని స్పష్టంచేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వేదికలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.