నలుగురు ఫ్రెండ్స్ ఒక పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు దోస్తుల ముచ్చట్లు అన్నీ సోషల్ అడ్డాలోనే. ఈ క్రమంలో అన్ని సోషల్ మీడియా వేదికలూ నిత్యం సరికొత్త ఫీచర్స్ని పరిచయం చేస�
Supreme Court: ఓటీటీల్లో సెక్సువల్ కాంటెంట్ స్ట్రీమింగ్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు కొన్ని సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సభాప్రాంగణా�
Hoax Bomb Threats | ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులిచ్చింది. మద్యం పాలసీ కేసులో కోర్డు ప్రోసీడింగ్స్ను నిబంధనలకు విరుద్ధంగా రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని �
‘రజాకార్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కుట్టి అనుశ్రియ త్రిపాఠి. ఆ చిత్రంలో నిజాం భార్య పాత్రలో కనిపించిన అనుశ్రియ తొలి అడుగులోనే చారిత్రక నేపథ్యంతో రూపొందిన కథను ఎంచుకోవడం సాహసోపేత నిర్ణయమే!
ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించడంతో వచ్చ�
డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
Deepfakes : డీప్ఫేక్ ఇప్పుడు పెను సమస్యగా తయారైంది. ఆ వీడియోలు, ఇమేజ్లతో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. డీప్ఫేక్ సమస్య గురించి సోషల్ మీడియా సంస్థలతో ఇవాళ కేంద్ర మంత్రి వైష్ణవ్ సమావేశం నిర
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను తక్షణమే తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలు ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
రచనలు అంటే రసానుభూతి కోసం కాదు, కాలక్షేపం అంతకన్నా అసలే కాదని.. విశాల ప్రజా రాశుల సాదకబాధకాలే ఇరుసుగా చేసుకొని సామాజిక అంశాలపై రచయిత్రులు తమ కలాన్ని కదుపుతున్నారు.
న్యూఢిల్లీ : వెబ్ పోర్టల్స్, సోషల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సంస్థల్లోనూ నకిలీ వార్త�