Snakebites: దేశవ్యాప్తంగా పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏదో ఒకటి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆయా రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్ప�
సెమీకండక్టర్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు �
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస�
Manipur | మణిపూర్లో మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమ
పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వకుండా నియంత్రించేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
దేశీయంగా రెండు నూక్లియర్ సబ్మెరైన్ల తయారీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ.45 వేల కోట్ల వ్యయంతో ఈ రెండు నూక్లియర్ సబైమెరైన్లను విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించనున్నారు.
Mpox | ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ తొలి కేసు దేశంలో నమోదైనట్లు తెలుస్తున్నది. ఈ వైరస్ లక్షణాలున్న వ్యక్తికి ఎంపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంప�
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల కోసం సంక్షేమ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదువుతున్నట్టు గణాం
ల్యాటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్రంలోని 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులతో భర్తీ చేయడానికి ఇటీవల ఇచ్చిన ప�
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ర్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం హేమంత్ సొరేన్ ఆరోపించారు. తమ రాష్ర్టానికి కేంద్రం రూ.1.36 లక్షల కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చ�