న్యూఢిల్లీ వేదికగా ఆల్ఇండియా సబ్ జూనియర్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రెండు రోజుల పాటు జరిగిన టోర్నీలో శివ దీపేశ్(50కి), వేదాంశ్ ప్రసాద్(45కి), అలేటి అభినవ్(50కి), శ్లోక్ పాప్�
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ.18,070 (217 డాలర్లు) పలుకుతున్నది. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ పాంతాల్లో 22వ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం ‘మెయిన్ స్ట్ర�
ప్రతి 2 నెలలకు ఒకసారి దత్తత డ్రైవ్ చేపట్టాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య, దత్తత కోసం రిజిస్టర్ చేస�
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో (Etawah) మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.40 గంటలకు జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుంచి సహరసా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్లో (Delhi-Sahara
దేశంలో మరో రైలు ప్రమాదం జరిగింది. దర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని ఇటావాలో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లోని మూడు బోగీలు బుధవారం సాయంత్రం మంటల్లో చిక్కుకున్న�
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్తో దే�
కేరళపై కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిపై అధికార ఎల్డీఎఫ్ కూటమి పోరుబాట పడుతున్నది. వచ్చే జనవరిలో ఢిల్లీలో ఆం దోళన చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రం ఆర్థిక స�
Road accident | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మితిమీరన వేగంతో నడపడంతో అదుపు తప్పిన ఓ బస్సు.. బీభత్సం సృష్టించింది. ఒక కారు, పలు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ అక్కడికక్కడ
Crime news | జార్ఖండ్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా-రాజధాని ఎక్స్ప్రెస్ (Sealdah-Rajdhani Express) రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. జార్ఖండ్లోని ధన్బాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కిన హర్విందర్ సింగ్ (41) అనే వ్య�
న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగే జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశానికి కెనడా హాజరు కావడం లేదు. ఈ సమావేశానికి హాజరు కారాదని కెనడా సెనెట్ స్పీకర్ రేమాండ్ గాగ్నే నిర్ణయించారు.
IND vs AFG | వన్ డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బుధవారం భారత్-అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్టీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
భారత ప్రభుత్వం నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు (Lack of suppor) లభించకపోవడంతో న్యూఢిల్లీలోని (New Delhi) తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్ 1) నుంచి మూసివేయనున్నామని తాలిబన్ (Taliban) ప్రభుత్వం తెలిపింది.
అధిక వేతనాలపై పెన్షన్కు సంబంధించి ఉద్యోగుల జీతాల వివరాల అప్లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది.