జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీహె�
రోబోలు అబద్ధాలు ఆడగలవట. మనల్ని మోసం కూడా చేయగలవట. మనిషి మనుగడకే సవాల్ విసురుతున్న తాజా అధ్యయన వివరాలను అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Doctors protest | కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రెసిడెంట్ �
Amrit Udyan | రాష్ట్రపతి భవన్లో 'అమృత్ ఉద్యాన్' బుధవారం తెరుచుకోనుంది. ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అమృత్ ఉద్యాన్ను తెరవనున్నారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 �
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్య�
ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తుండగా, తాను జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి నేరగాడిగా మారారు. రాజస్థాన్లోని బలోత్ర జిల్లా, మిథోరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.550 ఎగిసింది. దీంతో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో తులం రూ.75,700 పలికింది.
జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చివరకు మెత్తబడిపోయారు.
GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) ఈ నెలలో నిర్వహించనున్నారు.
Cancer | మన దేశంలో క్యాన్సర్కు గురవుతున్న యువత సంఖ్య పెరుగుతున్నది. కొందరు ఆంకాలజిస్టులు ఏర్పాటు చేసిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది.
Annual Brahmotsavam | న్యూఢిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మద్యం పాలసీకి సంబంధించి�
Delhi CM | ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ�
VC Sajjanar | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ASRTU) స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకమయ్యారు.