ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తులు, సామాజిక సంబంధాలు సరిగాలేక తీవ్రమైన అసంతృప్తితో బతికేవాళ్లు ‘డిమెన్షియా’ (చిత్త భ్రంశం) బారినపడే ముప్పు 30 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా నివేదిక ఒకటి తేల్చింది.
బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. బుధవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ రూ.600 దిగి రూ.77,700 వద్ద నిలిచింది.
Uttam Kumar Reddy | న్యూఢిల్లీలో(New delhi) జరుగుతున్న ‘8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్’ సదస్సుకు (International Water Week conference) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హాజరయ్యారు.
పొలాల మధ్యలో రైలు ఇంజిన్ కనిపించడంతో స్థానికులు, అధికారులు అవాక్కయ్యారు. అది అక్కడికి ఎలా వచ్చిందబ్బా! అని ఆశ్చర్యపోయారు. బీహార్లోని గయ జిల్లా, రఘునాథ్పుర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వజీర్�
ఖరీదైన కాలేజీల్లో చదువుతూ కోచింగ్కు లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్న చాలామందికి ఆ గిరిజన యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన సనాతన్ ప్రధాన్ది అత్యంత పేద కుటుంబం. పుస్తకాలు క�
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీహె�
రోబోలు అబద్ధాలు ఆడగలవట. మనల్ని మోసం కూడా చేయగలవట. మనిషి మనుగడకే సవాల్ విసురుతున్న తాజా అధ్యయన వివరాలను అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Doctors protest | కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రెసిడెంట్ �
Amrit Udyan | రాష్ట్రపతి భవన్లో 'అమృత్ ఉద్యాన్' బుధవారం తెరుచుకోనుంది. ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అమృత్ ఉద్యాన్ను తెరవనున్నారు. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 �
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్య�
ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తుండగా, తాను జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి నేరగాడిగా మారారు. రాజస్థాన్లోని బలోత్ర జిల్లా, మిథోరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.550 ఎగిసింది. దీంతో దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో తులం రూ.75,700 పలికింది.
జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చివరకు మెత్తబడిపోయారు.