AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సును మరో రోజు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 వరకు సదస్సు జరగాల్సి ఉంది.
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు సోమవారం ప్రారంభమైంది. అయితే, ఈ సదస్సులో సోమవారం చాలా గందరగోళం తలెత్తింది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ టీంకు ఆందోళన కలిగించే సంఘటన జరిగింది. ఆ టీంలోని ఒక సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఉన్న యువకులు అమ్మాయిల్ని వేధించారు. అది అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు.
New Delhi : సాధారణంగా వెండింగ్ మెషీన్లు అనగానే వాటిలో వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్స్, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. అప్పుడప్పుడూ కాఫీ, టీలు, ఇతర ఫుడ్, చివరకు గోల్డ్ వంటివి కూడా విక్రయిస్తుంటారు.
Budget 2026 : ఈసారి టాక్స్ పేయర్లకు పెద్దగా ఊరట లభించలేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న కొత్త పన్నుల్లో ఏవైనా పన్ను మినహాయింపులు, కోతలు ఉండొచ్చని భావించినా.. బడ్జెట్లో అలాంటివేమీ ప్రకటించలేదు.
SWAT commando murder : భర్త చేతిలో గాయపడి మరణించిన స్వాట్ కమాండో కాజల్ చౌదరి హత్య ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాజల్ను హత్య చేస్తున్న విషయాన్ని భర్త అంకుర్.. ఆమె సోదరుడికి ఫోన్లో చెప్పాడు.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్పురలో ఈ నెల 18కి ముందు జరిగ�
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సరికొత్తగా రూపొందించిన ‘వందే మాతరం’ గేయం గణతంత్ర దినోత్సవాల్లో మారుమోగింది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో సోమవారం జరిగిన కవాతులో ఆయన నేతృత్వంలో దాదాపు 2,500 మంది కళాకారులు ఈ గే
New Delhi: ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని కొందరు స్థానిక మైనర్లు కొట్టి చంపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగింది.
Drunken Driving: ఢిల్లీలో డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు 56 శాతం పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేళ 868 డ్రంకెన్ డ్రైవింగ్ చలాన్లు జారీ చేసినట్లు పోలీసులు చెప్పారు. గత ఏడాది ఇదే రోజు ఆ సంఖ్య 558గా ఉన్నట్
Delhi | న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ అఘాత్ పేరిట శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించి 150 మందిని అరెస్టు చేశారు.
Railway | భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ప్రయాణీకుల రాకపోకలతో స్టేషన్లన్నీ రద్దీగా కనిపిస్తాయి. పండుగలు, సెలవుల సమయంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అ�
విదేశాంగ విధానంలో సొంత నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన తేటతెల్లం చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.