ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు లభించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తనపై చర్యలు చేపట్టాలని సిఫార్సు చేస్తూ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్�
ఢిల్లీ నుంచి గోవాకు బయల్దేరిన ఇండిగో విమానంలో ఇంజిన్ వైఫల్యం తలెత్తటంతో అత్యవసరంగా విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న�
ఐదేళ్ల లోపు ఆధార్ పొందిన పిల్లలు ఏడేళ్ల వయసు దాటిన తర్వాత తమ బయోమెట్రిక్స్ని అప్డేట్ చేసుకోవాలని, లేని పక్షంలో వారి ఆధార్ డీయాక్టివేట్ అయ్యే ముప్పు ఉందని మంగళవారం ఓ అధికార ప్రకటన హెచ్చరించింది. మా
Fire at AIIMS | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS)లోని ట్రామా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. వరుసగా రెండోరోజు మంగళవారం కూడా పుత్తడి మళ్లీ రూ.99 వేల మార్క్ను అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు అంతర్జాతీయంగా కొనుగోళ్లు ఊ
Gold Prices | గతకొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమేణా దిగొస్తున్నాయి. దేశ, విదేశీ మార్కెట్లలో మదుపరులు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటుండటం.. ఈ విలువైన మెటల్స్ మార్కెట్లను తిరోగమనం
సమాజంలోని అసమానతలను పరిష్కరించకుండా ఏ దేశమూ నిజమైన ప్రగతిశీల లేదా ప్రజాస్వామ్యమైన దేశంగా చెప్పుకోలేదని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. దీర్ఘకాలిక స్థిరత్వం, సామాజిక ఐక్యత, సుస్థిరమైన అభివృద్ధిని సాధించడ�
Helpline | ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న.. పర్యటనలో ఉన్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేంద
Air India flight | ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐ
న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�
రాజ్యసభ సభ్యులకు కేంద్రం త్వరలోనే ఆధునిక గ్యాడ్జెట్లను ఉచితంగా అందజేయనుంది. తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా వారికి స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ప్రొజెక్టర్లు, ఇతర వేరబుల్ గ్యాడ్జెట్లను అందజేస్తారు. రాజ్యస
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు దూసుకుపోతున్నాయి. రైల్వేశాఖ వందే భారత్�
జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మనదిప్పుడు 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు. అమెరికా, చైనా, జర్మ�
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం అనైతికం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పేకాట అనేక రకాలుగా ఆడతారని, అన్ని రకాల పేకాటలను అనైతికమని అంగీకరించలేమని పేర్కొంది. మరీ ముఖ్యంగా సరదా, విన�