20 నిమిషాల్లో బుకింగ్లు ఫుల్ న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎంజీ మోటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన నూతన ఎస్యూవీ ఆస్టార్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ముందస్తు బుకింగ్లు ఆరంభి�
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి మరో మోడల్ను పరిచయం చేసింది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎం స్పోర్ట్ను కార్బన్ ఎడిషన్గా అందుబాటులోకి తీ
న్యూఢిల్లీ: బాలుడ్ని కిడ్నాప్ చేసిన మాజీ పని మనిషి, ఆ ఇంటి యజమానిని రూ.1.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్ను ట్రేస్ చేసిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా పట్టుకుని ఆ బాలుడ్ని కాపాడారు. దేశ రాజధాని ఢిల్లీలో
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి
delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై పరిచయం పెంచుకుని ఆపై మార్ఫింగ్ చేసిన నగ్న, అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బు గుంజుతున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. రాజస్ధాన్కు చెందిన ఈ ముఠా
ఇంధన ధరల పెంపుపై బీజేపీ నేతల చిత్ర విచిత్ర సమర్ధనలు తాలిబన్ల వల్లేనని.. టీకాల కోసమంటూ.. అసందర్భ ప్రేలాపనలు ప్రధాని మోదీ నుంచి జూనియర్ మంత్రుల వరకూ ఇదే వరుస తమ పొరపాట్లను రాష్ర్టాలపై నెట్టడానికి విఫల యత్న
న్యూఢిలీ:్ల బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సందేశం పంపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1980లో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ మాట్లాడే వీడియో�
శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘ�