58,000 సమీపానికి సెన్సెక్స్ -514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 �
పూర్తయిన ఒప్పందం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం జస్ట్ డయల్ లావాదేవీని పూర్తి చేసినట్టు రిలయన్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జస్ట్ డయల్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. రూ.9.84 లక్షలు మొదలుకొని రూ.11.76 లక్షల గరిష్ఠ ధరలో నిర్ణయించిన ఈ కారు ‘ఐ20 ఎన్ లైన్’. లీటర్ �
సోషల్మీడియా, వెబ్పోర్టళ్లలో విచ్చలవిడిగా బోగస్ వార్తలు కొన్ని మాధ్యమాల్లో పెడధోరణి ప్రతి విషయం మతం కోణంలోనే ఇది దేశానికి చెడ్డపేరు తెస్తున్నది సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: �
గుంపులు గుంపులుగా వద్దే వద్దు: కేంద్రం సూచన న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పండుగలను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని, గుంపులు గుంపులుగా జరుపుకోవద్దని కేంద్రప్రభుత్వం కోరింది. ఒకవేళ పండుగలను సమూహాలుగా నిర్వహిం�
కరోనా రూపాంతరం చెందుతుండటం, పలు దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్కు వస్తే నిర్వహిస్తున్న ఆర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నెలన్నర వ్యవధిలో 30.27 లక్షల మంది భారతీయుల అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధించింది. జూన్ 16 నుంచి జూలై 31లోపు ఈ ఖాతాలను నిషేధించినట్టు తాజా నివేదికలో వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్ ప�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మానసిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా చిన్న వయస్సులోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయని ఢిల్లీలోని సర్ గంగారాం దవాఖాన కార్డియాలజిస్టు అశ్వనీ మెహతా చెప్పారు. మానసిక స�
Telangana Bhavan | 2001లో ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం.. ఈ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ నగరం నడిబొడ్డుకు చేరింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం గర్వంగ�
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రధసారథి సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో .. తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చ
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పా
న్యూఢిల్లీ : బిహార్ నుంచి ఉద్యోగం కోసం దేశ రాజధానికి వచ్చిన 16 ఏండ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలో వెలుగుచూసింది. పని దొరుకుతుందనే ఆశతో బాయ్ఫ్రెండ్తో కలిసి ఈ�
మంత్రి ప్రశాంత్ రెడ్డి | ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేయడం గొప్పగా, ఆనందంగా, గర్వంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భ
TRS Party | దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హర్షం వ్యక్తం చేశారు. నాడు 2001