దుండగుల కాల్పుల్లో ట్రక్ డ్రైవర్ మృతి | దేశ రాజధాని ఢిల్లీలోని బసాయి దారాపూర్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఓ ట్రక్కు డ్రైవర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
రాష్ర్టాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ 21 నుంచి షురూ.. 75% టీకాలను కేంద్రమే కొంటుంది ప్రైవేటుకు 25%.. పిల్లల కోసం 2 టీకాలు నాజల్ స్ప్రే టీకా కోసం ప్రయోగాలు దీపావళి దాకా 5 కిలోల ఉచిత బియ్యం జాతినుద్దేశించి ప్రసంగంలో ప�
కొవాగ్జిన్ ప్రభావంపై ఢిల్లీ ఎయిమ్స్లో కసరత్తు ప్రారంభం 2-18 ఏండ్లలోపు వారిపై.. స్క్రీనింగ్ తర్వాత ఎంపిక 28 రోజుల్లో రెండు డోసులు కొత్తవేవ్ల ప్రభావం పిల్లలపై ఉంటుందన్న హెచ్చరికలతో ట్రయల్స్ న్యూఢిల్లీ,
కొవాగ్జిన్తో 80% మందిలో దేశవ్యాప్త అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 7: దేశంలో అందుబాటులో ఉన్న రెండు రకాల టీకాల్లో.. కొవాగ్జిన్కన్నా కొవిషీల్డ్తోనే యాంటీబాడీల (ప్రతిరక్షకాల) ఉత్పత్తి ఎక్కువగా జరుగుతు
విధివిధానాల ఖరారుకు సమయం కోరిన కేంద్రం అంగీకరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూన్ 7: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం విధివిధానాలు ఇంకా సిద్ధం కాలేదని, చర్చలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం సుప్రీంక�
వ్యాక్సినేషన్ సెంటర్లుగా పోలింగ్ బూత్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ, జూన్ 7: ‘మీరు ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఓటు వేస్తారో.. అక్కడే ప్రస్తుతం కరోనా టీకా కూడా వేస్తారు’ అని ఢిల్లీ స
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి మహమ్మారి ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కొత్తకేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 231 మం�
న్యూఢిల్లీ: ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఇవాళ్టి నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. యూపీలోని వారణాసిలో క�
నర్సులకు ఢిల్లీలోని జీబీ పంత్ దవాఖాన ఆదేశాలు తీవ్ర విమర్శలు రావడంతో ఉత్తర్వులు ఉపసంహరణ న్యూఢిల్లీ, జూన్ 6: పని ప్రదేశాల్లో మలయాళంలో మాట్లాడొద్దని ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గోవింద బల్లభ్ పంత�