న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ ఇంట్లో 3,293 నకిలీ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను పోలీసులు కనుగొని స్వాధీనం చేసుకున్నారు. బ్లాంక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే లిపోసోమల్, యాంఫోటెరిసిన�
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)పై పట్టు కోసం చిరాగ్ ప్వాశ్వాన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్
Miniman wage plan: ఆలస్యం చేసే ఉద్దేశంతోనే కనీస వేతనాలపై నిర్ణయం కోసం కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.
ఢిల్లీ ఎయిమ్స్లో అందుబాటులోకి ఓపీడీ సేవలు | కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎయిమ్స్లో ఓపీడీ సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఫైల్ను గురువారం మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బ�
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి తొమ్మిదో అంతస్తులో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి అన్ని కార్యాలయాలు, షాపులు, మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. దీంతో పలు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయ�
కరోనా ఎదుర్కొనేందుకు 5వేల మందికి శిక్షణ : కేజ్రీవాల్ | కరోనా థర్డ్ వస్తే ఎదుర్కొనేందుకు ఐదువేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.