వైద్యులపై దాడులు బాధాకరం ఎవరిదో తప్పిదానికి వారిపై దాడులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 1: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస�
అత్యవసర వినియోగం కోసం జైడస్ క్యాడిలా దరఖాస్తు ఇది ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ న్యూఢిల్లీ : కరోనా కట్టడికి అత్యవసర వినియోగం కింద జైకోవ్-డి టీకాకు అనుమతి ఇవ్వాలని జైడస్ క్యాడిలా స
దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ | శ రాజధాని ఢిల్లీతో పాటు గుర్గావ్లో హీట్ వేవ్స్ కారణంగా ఎండలు దంచికొట్టాయి. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ పాలమ్ అబ్జర్వేటర�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఎండలు ఠారెత్తిస్తుండటంతో భద్రతా సిబ్బంది బుధ�
సిలిండర్| దేశ రాజధాని ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాజధానిలో షాహ్దారా ప్రాంతం ఫార్ష బజార్లో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతోపాటు తాము అధికా�
చండీఘడ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ భవన్లో మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం అనుమతి నిరాకరించిందని ఆప్ ఆరోపించింది. సీ�
మొక్కలు నాటి హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడుదాం ఎంపీ సంతోష్కుమార్ పిలుపు బంజారాహిల్స్, జూన్ 27: ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఎదురవుతున్న ఇబ్బందులు హైదరాబాద్ వాసులకు రావొద్దంటే అందరం బాధ్యతగా మొక్క�
న్యూఢిల్లీ: స్కూటర్ను రాసుకుంటూ బైక్పై వెళ్లిన వ్యక్తి, అతడితో ఉన్న మరో వ్యక్తిపై స్థానికులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఈ నెల 18న ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న �