న్యూఢిల్లీ: పందుల పెంపకంపై వివాదం నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సందీప్ చందోలియా కుటుంబం పందులను పెంచుతున్నది. పొరుగ
Hardware shop looted: కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలతో ఇండ్లు, దుకాణాల్లో చొరబడి ఏ మాత్రం భయం లేకుండా దర్జాగా దోచుకెళ్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది.
Paralympics | టోక్యో పారా ఒలింపిక్స్లో పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో శనివారం క్రీడా�
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే
ఎర్రకోట వరకు మార్గం.. ఓ ఉరితీసే గది కూడా..న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శాసనసభలో బ్రిటీషర్ల కాలంనాటి పురాతన సొరంగంతో పాటు ఉరితీసే గది ఒకటి బయటపడింది. వచ్చే ఏడాది జనవరి 26 లేదా ఆగస్టు 15నాటికి ప్రజల సందర్శనార�
మంత్రి స్మృతి ఇరానీ | బాలలు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయి. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప�
58,000 సమీపానికి సెన్సెక్స్ -514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 �
పూర్తయిన ఒప్పందం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం జస్ట్ డయల్ లావాదేవీని పూర్తి చేసినట్టు రిలయన్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జస్ట్ డయల్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. రూ.9.84 లక్షలు మొదలుకొని రూ.11.76 లక్షల గరిష్ఠ ధరలో నిర్ణయించిన ఈ కారు ‘ఐ20 ఎన్ లైన్’. లీటర్ �