సీబీఐ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
పెట్రో వడ్డన| దేశంలో పెట్రో మంట కొనసాగుతూనే ఉన్నది. వాహనదారుల జేబుకు చిల్లు పడుతూనే ఉన్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత రెండు నెలల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా విన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. గత రెండు నెలల నుంచి వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బుధవారం కూడా ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్
కేబినెట్ విస్తరణపై మోదీ సంతకం?.. ఢిల్లీకి జ్యోతిరాధిత్య సింధియా! | కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలున్నాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాలు వీటికి బలాన్నిస్తున్నాయి. పలువు�
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. బార్లు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లను తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. నగర ఆదాయాన్ని పెంచేందు�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వందకు పైగా కార్లను చోరీ చేసి ఆపై వాటిని కశ్మీర్లో అమ్ముతున్న ఇద్దరు ఘరానా నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను షౌకత్ అహ్మద్, మహ్మద్ జుబేర్లుగా ప
న్యూఢిల్లీ: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశ రాజధాని ఢిల్లీలోని పలు మార్కెట్లను అధికారులు, పోలీసులు మూసివేస్తున్నారు. లాజ్పత్ నగర్లోని ప్రసిద్ధ సెంట్రల్ మార్కెట్ను తాజాగా మూసివేశారు. సెంట్రల�
ఆగని పెట్రో వడ్డన| దేశంలో పెట్రో వడ్డన ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులు పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పెంచుకున్న కంపెనీలు.. అప్పుడప్పుడు డీజిల్ వినియోగదారులపై దయతలుస్తున్నాయి. నిన్న పెట�
కరోనా టీకా| దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నది. 24 గంటల వ్యవధిలో 1,60,738 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 1,30,487 మందికి మొదటి డోసు, 30,251 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 82,12,158 మందికి వ�
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు | వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న