న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్ను ఆప్ నేతలు తోసిప�
న్యూఢిల్లీ: భారత్లో స్థానికంగా తయారయ్యే బొమ్మలను ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రస్తుతం 80 శాతం బొమ్మలను భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, దీంతో మన దేశం నుంచి కోట్లాది రూపాయలు విదేశాలకు వె�
న్యూఢిల్లీ, జూన్ 24: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో 12వ తరగతి ఫలితాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 31లోగా ఫలితాలు ప్రకటించాలని అన్ని రాష్ర్టాల బోర్డులను ఆదేశించింది. మార్కుల మద
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బ్యాంకులో లూటీ జరిగింది. షాదారా ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు కన్నం వేసిన దొంగలు రూ.55 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. బ్యాంకు పక్కన నిర్మ
Gold price in India: దేశంలో పసిడి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగినా గత వారం రోజుల్లో రూ.2000పైగా తగ్గాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర
ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో తల్లడిల్లిన దేశ రాజధాని ఢిల్లీ మహమ్మారి నుంచి తేరుకుంది. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా తాజాగా ఢిల్లీలో కేవలం ఈ ఏడాదిలో అత్యంత కనిష్టంగ�
న్యూఢిల్లీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈనెలలో ఇరువురు రెండోసారి భేటీ కావడంతో వీరు బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నట్టు రాజకీయ ఊహ�