ఢిల్లీ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని కలిండి కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మురికి వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం | దక్షిణ ఢిల్లీలోని లాజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలోని షోరూమ్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై శుక్రవారం మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అందించడంలో ఆయన విఫలమయ్యారని, ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ
వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం | దేశ రాజధానిలో వాహనాల వేగానికి కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. వాహనాలు వేగంగా వెళ్లకుండా ఆయా మార్గాల్లో పరిమితులు విధించింది.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రాత్రి వేళ ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ 24 గంటల నగరాన్ని ఆవిష్కరించేలా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఢిల్లీ -2041 ముసాయిదాను రూపొందించింది. �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్ సరుకులను అందించే పధకం అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. దేశ ప్రయోజనాలకు మీరు చేపట్ట�