న్యూఢిల్లీ, జూలై 15: 2016-2019 మధ్యకాలంలో దేశంలో రాజద్రోహం కేసులు అంతకుముందుతో పోలిస్తే 160% పెరిగాయని పౌర హక్కుల న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. 2019లో నమోదైన రాజద్రోహం కేసుల్లో కేవలం 3.3శాతం కేసుల్లో మాత్రమే దోషు�
ఆగస్టు 26-సెప్టెంబర్ 2 మధ్య పరీక్ష నిర్వహణ న్యూఢిల్లీ, జూలై 15: జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను వాయిదా వేశారు. సవరించిన తేదీల ప్రకారం ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరక
న్యూఢిల్లీ, జూలై 15: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న కమల్నాథ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోతున్నాడా? గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగా�
పెట్రోల్ ధర| చమురు ధరల్లో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 36
పనాజీ : గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా రాష్ట్ర
నిరాడంబరంగా జరుపుకొన్న ‘టాక్’హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. స్థానిక ఆలయం లో మహిళ
న్యూఢిల్లీ: నకిలీ కాల్సెంటర్ తెరిచి అమెజాన్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా అమెరికాలోని అ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం వీరి భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజా�
న్యూఢిల్లీ : మరో రెండు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందన్న ఆందోళనల నడుమ దేశ రాజధానిలో మరోసారి టీకాలకు కొరత ఏర్పడిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ పేర్కొన్నారు. టీకాల కొరత �
న్యూఢిల్లీ : అభ్యంతరకర వీడియో రూపొందించి వ్యాపారిని రూ కోటి ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడిన 29 ఏండ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు �