నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమం ఓబీసీ రిజర్వేషన్లకూ సుప్రీం ఆమోదం ఈ విద్యా సంవత్సరానికి అనుమతి మార్చి మూడోవారంలో తుది విచారణ న్యూఢిల్లీ, జనవరి 7: నీట్ పీజీ ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రస్తుత రిజర్�
న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసు తీసుకునేవారు కొత్తగా రిజస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. ‘ప్రికాషన్ డోసు షెడ్యూల్ శని
తూర్పు ఆఫ్రికా దేశాలు, మడగాస్కర్, సీషెల్స్ దీవులు ఇండియాతో కలుస్తాయి భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 7: తూర్పు ఆఫ్రికా దేశాలైన సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్తో పాటు మడగాస
రికవరీలు రూ.4.14 లక్షల కోట్లే గత ఐదేండ్లలో బ్యాంక్ల తీరిది న్యూఢిల్లీ, జనవరి 7: దేశంలోని వాణిజ్య బ్యాంక్లు గత ఐదేండ్లలో ఏకంగా రూ.9.54 లక్షల కోట్ల మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రైటాఫ్ చేశాయి. ఇందులో ప్రభుత్వ రంగ �
న్యూఢిల్లీ, జనవరి 7: అమాయక బ్యాంక్ ఖాతాదారులను దోచుకునేందుకు అక్రమార్కులు, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన కస్ట�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 17,335 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం (15,097) కంటే కేసుల సంఖ్య 17.73 శాతం పెరిగింది. కొత్తగా 1,390 మంది కరోనా రోగులు ఆసుపత్రిలో అడ్మి�
Gold price: ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.301 తగ్గి రూ.46,415కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ఓ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు సజీవ సమాధి అయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,097 కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,665 కేసులు నమోదు కాగా, గురువారం నాలుగు వేలకుపైగా కేసులు అదనంగా తోడయ
Gold rate in Hyderabad: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 24 క్యారట్ స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర
No Lock Down in Delhi | దేశ రాజధాని లాక్డౌన్ ఉండదని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధించామని, దాన్ని లాక్డౌన్గా భావించొద్దన్నారు. ఢ