delhi pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై పరిచయం పెంచుకుని ఆపై మార్ఫింగ్ చేసిన నగ్న, అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బు గుంజుతున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. రాజస్ధాన్కు చెందిన ఈ ముఠా
ఇంధన ధరల పెంపుపై బీజేపీ నేతల చిత్ర విచిత్ర సమర్ధనలు తాలిబన్ల వల్లేనని.. టీకాల కోసమంటూ.. అసందర్భ ప్రేలాపనలు ప్రధాని మోదీ నుంచి జూనియర్ మంత్రుల వరకూ ఇదే వరుస తమ పొరపాట్లను రాష్ర్టాలపై నెట్టడానికి విఫల యత్న
న్యూఢిలీ:్ల బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సందేశం పంపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1980లో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ మాట్లాడే వీడియో�
శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘ�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
Paper godown | దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని హర్ష్ విహార్లో ఉన్న పేపర్ రోల్ గోదామ్లో మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవడంతో కేంద్రంలోని మోదీ సర్కార్పై ఢిల్లీ ప్రభుత్వం శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ఇంధన సంక్షోభం వెనుక రాజకీయ �
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని హర్కేశ్ నగర్లో ఉన్న ఓ ఫ్యాబ్రిక్ గోదామ్లో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంటలు చెలరేగాయి.