Air India flight: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేపటి క్రితం 129 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది.
ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎనిమిదోసారి ఎర్రకోటలో జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం చేసి.. తన ప్రసంగాన్ని ప్రా�
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని | 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు
ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేర
10 కోట్ల లీటర్ల పాలు రవాణా | ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైలు ద్వారా దక్షిణ మధ్య రైల్వే రేణిగుంట నుంచి 10 కోట్ల లీటర్ల పాలను దేశ రాజధాని దిల్లీకి పంపినట్లు మంగళవారం రైల్వే అధికారులు ప్రకటించారు.
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)లోని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ & ఎంట్రపెన్యూర్షిప్ బీఏ ఎకనామిక్స్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.కోర్సు : బీఏ (ఆనర్స్) ఎకనామిక్స�
అక్కడ 80శాతం డెల్టా వేరియంట్ కేసులే..! | దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్లో తేలి�
Delhi Police: గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ను అక్కడి పోలీసులు ( Delhi Police ) అరెస్ట్ చేశారు.
లక్నో : యూపీలోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. మహిళకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై కుమారుడి క్రికెట్ కోచ్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. నిందితుడిపై పోలీసులు పలు స�
Rahul Gandhi: వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్గాంధీ