న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశ రాజధానిలో సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్లను నూరు శాతం సామర్ధ్యంతో అనుమతించాలని ఢిల�
ఇప్పటికే 33 దేశాలకు వ్యాప్తి బ్రిటన్లో మెజార్టీ కేసులు ఈ రకానివే ఇండియాలోనూ 20కి పైగా కేసులు కర్ణాటకలో తాజాగా ఏడుగురికి ఇండియాలో వ్యాప్తి తక్కువే: ఇన్షాకాగ్ న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కరోనా వైరస్ ఉద్ధృతి �
వేడుకల పేర జీవితాలతో ఆటలొద్దు ప్రజల హక్కుల రక్షణకే మేమున్నాం ఆ సందేశం ఇవ్వడానికే నిషేధం తీర్పు ఉద్దేశాన్ని వక్రీకరించవద్దు: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్ 28: పటాకులపై నిషేధం అనేది ఏ ఒక్క మతాన్ని ఉద�
ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా రికార్డు! న్యూఢిల్లీ, అక్టోబర్ 28: పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే ఒకే రకమైన కండోమ్ను (యూనిసెక్స్ కండోమ్) మలేసియాకు చెందిన గైనకాలజిస్టు జాన్ టాంగ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్-యూజీ ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభించేందుకు జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ)కు అడ్�
నోటిఫై చేసిన కేంద్ర న్యాయ శాఖ న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లలిత తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫై చేసింది. అలాగే రెండు హైకోర్టులకు �
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 16న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ జూ�
నిర్ణయాల్లో వేగానికి కేంద్రం సంస్కరణ న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఏ ఫైలూ నాలుగు కంటే ఎక్కువ చేతులు మారకూడదని, ఆలోపే దానిపై నిర్ణయం �
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వాయు కాలుష్యంతో వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎలా తగ్గిపోతుందన్న విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడుకు, శుక్రకణాల ఉత్పత�
ఖమ్మం:సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి 2018 ఏప్రిల్4 న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ
న్యూఢిల్లీ : రూ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ నుంచి రూ 1.12 కోట్లను సీబీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భోజ్రాజ్ సింగ్ ఫిర్యాదుదారు నుంచి రూ
Massive fire | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఓల్డ్ సీమపురి ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల