న్యూఢిల్లీ, నవంబర్ 6: సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను చేసే నెదర్లాండ్స్ సంస్థ ‘లైట్ ఇయర్’.. కొత్తగా ‘లైట్ ఇయర్ వన్’ పేరుతో ఓ సోలార్ కారును అందుబాటులోకి తీసుకురానున్నది. దీనిని ఒక్కసారి చ�
12.5 శాతం యూజర్లపై చెడు ప్రభావం కంపెనీ అంతర్గత పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: ‘ఫేస్బుక్ వ్యసనం వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నదని ఆ కంపెనీ అంతర్గత నివేదిక పత్రాల ఆధారంగా ప్రఖ్యాత మీడియా �
-జిన్నా వివాదంపై బీజేపీకి సూచన న్యూఢిల్లీ, నవంబర్ 6: మహమ్మద్ అలీ జిన్నాను పొగుడుతూ తాను చేసిన వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమర్థించుకున్నారు. జిన్నాను మహాత్మా గాంధీ, సర్దార్ వల్ల�
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు దీపావళి శాపంగా మారింది. దేశ రాజధానిలో వాయు నాణత్య అత్యంత దారుణంగా క్షీణించింది. అక్కడ గాలి విషపూరిత దశకు చేరుకున్నది. దీపావళి పటాకులు పేలడంతో.. గాలి నాణ్యత పడి�
BJP | పదమూడు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పలుచోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆ పార్టీ కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పశ్చిమ బెంగాల్లో, ప్రస్తుతం అధికారంలో
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపు న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. మంగళవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఇంధన ధరలు దేశవ్య�
కేంద్రానికి ఎన్ఎంసీ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ విద్యార్థులు అడ్మిషన్ పొందిన తర్వాత పదేండ్లలోపు కోర్సు పూర్తిచేయాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రతిపాదించింది. నాన్-సీరియస్ విద్యార్�
Connaught Place | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు వార్త కలకలం సృష్టించింది. మంగళవారం సాయంత్రం రాజీవ్ చౌక్ సమీపంలోని కన్నాట్ ప్లేస్లోని ఓ మొబైల్ స్టోర్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి తన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీలో మళ్లీ తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు సోమవారంనుంచి మళ్లీ ప్రత్యక్ష బోధన ప్రార�
Delhi's air quality slips to 'very poor' category as farm fires pick up | దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా