దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రారంభించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ స్మాగ్ టవర్న
Nirmala Sitaraman: నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్పైప్లైన్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట�
Smog tower: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో స్మాగ్ టవర్ను ప్రారంభించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏటికేడు తీవ్రమవుతుండటంతో
62 ఏండ్లలో తొమ్మిదో అత్యధిక వర్షపాతం‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసిన వాతావరణ విభాగంన్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం రికార్డు స్థాయిలో 139 మిల్లీమీటర్ల వర్షం కు�
అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన యూపీ మాజీ సీఎం బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ శనివారం ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 89 స�
కానీ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి పీఎఫ్ వాటాను, వారు పనిచేసిన కంపెనీలు చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను 2022 వర�
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సఫ్దార్�
Heroin seized | ఢిల్లీలో రూ. కోటిన్నర విలువైన కేజీ హెరాయిన్ను పోలీసులు సీజ్ చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. స్వరూప్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి అక్రమంగా హెరాయిన్ను తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నారు.
చలానా చెల్లింపులు జరిగేంతవరకూ రికార్డులు భద్రపర్చాలి చలానాపై తేదీ, ఉల్లంఘన రకం గురించి ప్రస్తావించాలి ఈ-ట్రాఫిక్ చలాన్లపై కేంద్రం కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీ�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం కంటి శుక్లానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు క్యాటరాక్ట్ సర్జరీ జరిగినట్లు రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అ
కాల్పులు| న్యూఢిల్లీ: ఇద్దరికి ఏడాది కిందే వివాహమయ్యింది. అయితే తగాదాలతో వేర్వేరుగా ఉంటున్నారు. అమ్మగారింట్లో ఉన్న ఆమెతో తరచూ గొడపడుతున్నాడు. విసుగుచెందిన ఆమె తన భర్తపై కేసు పెట్టింది. దీంతో కేసు వాపసు త�