Highest Single-day Rainfall |ఢిల్లీలో ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షం | దేశ రాజధాని ఢిల్లీలో 12 సంవత్సరాల తర్వాత ఒకే రోజు అత్యధిక వర్షాపాతం నమోదైంది. నగరంలో 24 గంటల్లో 112.1 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. భారీ వర్షం కార�
CM KCR | బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాట�
Telangana Bhavan | తెలంగాణ విజయ యాత్రలో ఇది మరో మైలురాయి. ఇదొక అస్తిత్వ ముద్ర. ఒక్క తెలంగాణ సమాజమే కాదు, తమ వనరులు తమకే దక్కాలంటూ ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న అనేక తెగలు, జాతులు, కోట్లాది మంది భూమిపుత్రులు గర్వంగా పొ�
టీఆర్ఎస్ కార్యాలయానికి రేపు భూమి పూజ శంకుస్థాపన చేయనున్న పార్టీ అధినేత కేసీఆర్ రేపటి నుంచే పార్టీలో సంస్థాగత సంబురం రాష్ట్రస్థాయి వరకు కమిటీలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ పార్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�
Covid-19 | ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 0.4శాతమే : సత్యేంద్ర జైన్ | దేశ రాజధానిలో కొవిడ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని, పరిస్థితి నియంత్రణలో ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. పాజిట�
సీఎం కేసీఆర్ | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. 2వ తేదీన మ
న్యూఢిల్లీ : ససెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతన్న నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ప్రస్తుతం చేపడుతున్న వ్యాక్సినేషన్, రేషన్ పంపిణీ కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగుతాయని ఢిల్లీ సీఎం అరవ�
Barry O Farrel: ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం నెలకొని ఉన్న దుర్బర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్నాయని ఆస్ట్రేలియా వ్యాఖ్యానించింది. భారత్లో ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేస్తు�
కొత్త డ్రోన్ రూల్స్ను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: డ్రోన్ నిబంధనలను పౌరవిమానయాన శాఖ సులభతరం చేసింది. డ్రోన్లను ఆపరేట్ చేయ డం కోసం నింపాల్సిన దరఖాస్తు ఫారాలను ఇప్పుడున్న 25 నుంచి ఐదుకు తగ్
పండగల వేళ జాగ్రత్త: కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 26: కరోనా విషయంలో రానున్న రెండు నెలలు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేకరులతో మాట్లాడుతూ ‘దేశంలో కరోనా