ప్రతిపాదించిన సర్వోన్నత న్యాయస్థానం స్పందన తెలుపాలని యూపీ సర్కారుకు ఆదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్పై నమ్మకం లేదని వ్యాఖ్య కేసులో పురోగతి లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం నిందితుడికి వత్తాసుపలుకుతున్నట్ట�
మోదీ సర్కార్పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ధ్వజం చైనా చొచ్చుకురాకపోతే 18సార్లు చర్చలెందుకని ప్రశ్న? న్యూఢివల్లీ, నవంబర్ 8: భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురాగతాలు పెచ్చుమీరుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎ�
రైతు చింతల వెంకట్రెడ్డి, శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీ 2020 ఏడాదికి 141 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి 2021 ఏడాదికి 119 మందికి నేడు ప్రదానం హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్
న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్రావు మృతిపట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. 1967లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి దాదాపు 54 ఏండ్లపాటు న్యాయ, సామాజిక సేవల�
న్యూఢిల్లీ, నవంబర్ 8: గతేడాది 11,716 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అదే ఏడాది బలవన్మరణానికి పాల్పడిన 10,677 మంది రైతులతో పోలిస్తే ఇది ఎక్కువని తెలి
న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) గురుగ్రాంకు చెందిన 23 ఏండ్ల మహిళపై రాజస్ధాన్లోని దౌసా జిల్లాలో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తన ఫ్రెండ్ను కలిసేందుకు జైప�
Delhi pollution: Air quality remains in 'severe' category for third day | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. వరుసగా మూడో రోజు తీవ్రస్థాయిలోనే
నోట్ల రద్దుకు నేటితో ఐదేండ్లు పూర్తి నోట్ల రద్దు తర్వాత అదనంగా చలామణీలోకి వచ్చిన నోట్ల విలువ న్యూఢిల్లీ: నల్లధనం కట్టడి, నోట్ల చలామణీ తగ్గించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం.. తద్వారా ఆర్థిక వ్యవ�
న్యూఢిల్లీ: ఆయిల్ పైప్లైన్ సర్వే చేయడానికి ఓ డ్రోన్.. ఏకంగా 51 కిలోమీటర్ల మేర ఏకధాటిగా ఎగిరింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం హర్యానా-ఢిల్లీ మధ్య ఈ డ్రోన్ను ఎగురవేసినట్టు తయార�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని భారత జీనోమిక్స్ కన్సార్షియం ఇన్సాకాగ్ తెలిపింది. డెల్టాలాంటి ప్రమాదకర వేరియంట్లతో పోల్చి చూస్తే ఏవై.4.2 వ్యాప్తి 0.1కన్నా తక్కు�
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘జైకొవ్-డీ’ని కూడా త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఉపయోగించనున్నారు. ఈ టీకా కోటి డోసుల కోసం కేంద్రం ఆర్డర్ చేసింది. జైడస్ క్యాడిలా సంస్థ తయారుచేస్తున్న ఈ టీకాను మూడు డోసులుగ