Gold | దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. రూ. 42 కోట్ల విలువ చేసే 85 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని హాంగ్కాంగ్ న�
న్యూఢిల్లీ: మెషిన్ విడిభాగాల రూపంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.42 కోట్ల విలువైన 85.5 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అ�
Air pollution in Delhi | దేశ రాజధానిలో వాయు కాలుష్యం భయానకంగా ఉంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీంతో నగరం మొత్తాన్ని స్మోగ్ కమ్మేసింది. దీంతో పొగమంచు ( స్మోగ్ ) కప్పేసి ఉండటంతో వాహనదారుల�
Train derailed: ఉత్తరప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ( Train derailed ). ఈ ఘటనలో రైలుపై ఉన్న ఎనిమిది వ్యాగన్లు బోల్తాపడ్డాయి. రైలు అలహాబాద్ నుంచి
Gold in life jacket: ఎంతమంది స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపినా బంగారం అక్రమ రవాణాకు మాత్రం ఫుల్స్టాప్ పడటంలేదు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో
న్యూఢిల్లీ : మేనకోడలి(18)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(38)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని కస్నాలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం�
దవాఖానలకు కేంద్రం అనుమతి క్రిమినల్ కేసులకు సంబంధించిన మృతదేహాలకు మాత్రం పగటి పూటే న్యూఢిల్లీ, నవంబర్ 15: దవాఖానల్లో రాత్రి వేళల్లో కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది
కాలుష్యంపై సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు వెల్లడి ఏం చర్యలు తీసుకుంటారో నేటిలోగా తెలుపాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, నవంబర్ 15: ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాలని సు�
సుప్రీం కొలీజియం సిఫారసు ఏపీకి మన్మథరావు, భానుమతి న్యూఢిల్లీ: ఐదు హైకోర్టులకు 13 మంది కొత్త జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను, కేరళ హైకోర్టుకు ముగ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ కొనసాగుతున్నది. ఆరేండ్ల రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత వారం కొత్తగా 2,569 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వారం రోజుల్లోనే డెంగ్యూ కేసుల మొత్తం సంఖ్
Telangana Congress | కాంగ్రెస్ లొల్లి గల్లీ దాటి ఢిల్లీకి చేరింది. హుజురాబాద్లో పార్టీ కావాలని ఓడిపోయిన తీరు ఇప్పుడు కల్లోలం సృష్టిస్తున్నది. ఓటమి కోవర్టుల రగడ జగడంగా మారి అధిష్ఠానం దూత ముందే
ఢిల్లీలో అరుదైన కేసు న్యూఢిల్లీ, నవంబర్ 13: ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో అరుదైన కేసు నమోదైంది. డెంగ్యూ నుంచి కోలుకున్న వ్యక్తి మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) బారినపడినట్టు వైద్యుల బృందం శనివారం వె�