Paralympics | టోక్యో పారా ఒలింపిక్స్లో పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన భారత క్రీడాకారులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో శనివారం క్రీడా�
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే
ఎర్రకోట వరకు మార్గం.. ఓ ఉరితీసే గది కూడా..న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శాసనసభలో బ్రిటీషర్ల కాలంనాటి పురాతన సొరంగంతో పాటు ఉరితీసే గది ఒకటి బయటపడింది. వచ్చే ఏడాది జనవరి 26 లేదా ఆగస్టు 15నాటికి ప్రజల సందర్శనార�
మంత్రి స్మృతి ఇరానీ | బాలలు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయి. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప�
58,000 సమీపానికి సెన్సెక్స్ -514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 �
పూర్తయిన ఒప్పందం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం జస్ట్ డయల్ లావాదేవీని పూర్తి చేసినట్టు రిలయన్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జస్ట్ డయల్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ను పరిచయం చేసింది. రూ.9.84 లక్షలు మొదలుకొని రూ.11.76 లక్షల గరిష్ఠ ధరలో నిర్ణయించిన ఈ కారు ‘ఐ20 ఎన్ లైన్’. లీటర్ �
సోషల్మీడియా, వెబ్పోర్టళ్లలో విచ్చలవిడిగా బోగస్ వార్తలు కొన్ని మాధ్యమాల్లో పెడధోరణి ప్రతి విషయం మతం కోణంలోనే ఇది దేశానికి చెడ్డపేరు తెస్తున్నది సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: �
గుంపులు గుంపులుగా వద్దే వద్దు: కేంద్రం సూచన న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పండుగలను ప్రజలు ఇండ్లలోనే జరుపుకోవాలని, గుంపులు గుంపులుగా జరుపుకోవద్దని కేంద్రప్రభుత్వం కోరింది. ఒకవేళ పండుగలను సమూహాలుగా నిర్వహిం�
కరోనా రూపాంతరం చెందుతుండటం, పలు దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్కు వస్తే నిర్వహిస్తున్న ఆర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: నెలన్నర వ్యవధిలో 30.27 లక్షల మంది భారతీయుల అకౌంట్లపై వాట్సాప్ నిషేధం విధించింది. జూన్ 16 నుంచి జూలై 31లోపు ఈ ఖాతాలను నిషేధించినట్టు తాజా నివేదికలో వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్ ప�