అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 24 పంటలకు మద్దతు ధర అందజేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. దేశంలో అన్ని పంటలకు
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన క్రమంలో రైతులు ఆందోళన విరమించి, ఇండ్లకు తిరిగివెళ్లాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం అన్
Former MLA | అతనో మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇంటి ముందు పెద్దసంఖ్యలో హోర్డింగ్లు, పోస్టర్లు ఉన్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. చిర్రెత్తుకొచ్చిన ఆయన
Telangana Ministers | తెలంగాణ రాష్ట్ర వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
న్యూఢిల్లీ : భారత్ నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరిస్తామని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. హోంమంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళను తోటి ఉద్యోగి తీవ్ర వేధింపులకు గురిచేసి ఉసురుతీశాడు. చాంద్గా గు�
Delhi govt lifts ban on construction, demolition activities | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణాలు, కూల్చివేతలపై ఉన్న
TMC Protest: దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. త్రిపురలో పోలీసుల దుర్మార్గాన్ని నిరసిస్తూ
న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్
Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి