Explosion outside Rohini Court | దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పేలుడులో ఒకరు
Delhi Indore Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పాఠశాలలు మూసివేయడంతో పాటు నిర్మాణాలు, కూల్చివేతలు, డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధించాల్సిన పరిస్థితి
Bipin Rawat | తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సిం�
Father Kills Toddler | భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ కొంతమంది ఈ గొడవలను తీవ్రస్థాయికి తీసుకెళ్తారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఇదే పని చేశాడు.
work from home | కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వర్క్ ఫ్రం హోం విధానంతో ఒక మోసగాళ్ల ముఠా కోట్లు సంపాదించింది. వందల మందిని భారీ జీతాల ఆశ చూపి వారిని దోచుకున్న ఆ ముఠా గురించి పోలీసులకు దాదాపు 60 ఫిర్యాదులు అందాయి
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భారత్ను కలవరపెడుతున్నది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది.
ఆ తర్వాతే బూస్టర్ డోసు నిపుణుల బృందం సూచనలు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. 40 ఏండ్లు పైబడిన వారికి అదనపు డోసు ఇవ్వడంపై పరిశీలించాలని ఇన్�
కేంద్రానికి పంపిన ఎస్కేఎం చర్చలకు ఐదుగురితో ప్యానెల్ న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన 702 మంది రైతుల వివరాలతో కూడిన జాబితాను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శనివ�
రష్యా సహకారంతో తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏకే-203 రైఫిళ్ల ప్రాజెక్టు�