న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్పై ఢిల్లీలో రేప్ కేసు నమోదైంది. ఆయనతోపాటు మాజీ కేంద్రమంత్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ పేరు �
PMO tweet: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణవార్త తనను చాలా
Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులు వైరల్ జ్వరం బారిన పడుతున్నారు. గీతా కాలనీలోని చాచా నెహ్రూ ఆసుపత్రిలో పలువురు పిల్లలు అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పిల్లల రోగుల సంఖ్య పెరుగుత�
శనివారం మరోసారి కుంభవృష్టి అండర్పాస్లో చిక్కుకొన్న బస్సు 40 మందిని కాపాడిన ఫైర్ సర్వీస్ ఎయిర్పోర్టులోకి భారీగా వరద న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నగరంల�
విజయవంతంగా ముగిసిన సీఎం ఢిల్లీ యాత్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 9 రోజులు దేశ రాజధానిలో ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై లోతైన చర్చ పలు కార్యక్రమాలకు నిధులు ఇవ్వాలని �
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ 4న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్, అసోం, మహారాష�
Prime Minister: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో విద్య నిష్పాక్షికంగా, సంఘటితమైనదిగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. విద్య అనేది కేవలం సంఘటితమైనదిగా ఉంటే సరిపోదని,
న్యూఢిల్లీ: పందుల పెంపకంపై వివాదం నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఎన్క్లేవ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సందీప్ చందోలియా కుటుంబం పందులను పెంచుతున్నది. పొరుగ
Hardware shop looted: కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలతో ఇండ్లు, దుకాణాల్లో చొరబడి ఏ మాత్రం భయం లేకుండా దర్జాగా దోచుకెళ్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది.