ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
12 మాల్వేర్ అప్లికేషన్లపై నిపుణుల హెచ్చరిక న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గూగుల్ ప్లే స్టోర్లోని 12 మాల్వేర్ ఆండ్రాయిడ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. వీటిని గూగు
అభివృద్ధి, వికాసాలు మనిషిని సమస్యలనుంచి విముక్తున్ని చేసే బదులు మరింతగా విషవలయంలోకి నెడుతున్నాయి. ఆధునికాభివృద్ధితో కాలుష్యం పెను సవాలుగా మారింది. పట్టణాలు, నగరాలు కాలుష్యకాటుతో నివాసయోగ్యం కాకుండా త�
Delhi Air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని
Supreme Court: ఢిల్లీలో ఆస్పత్రుల నిర్మాణాలు కొనసాగించేందుకు అక్కడి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కడుతున్న ఆస్పత్రుల నిర్మాణాన్ని కొనసాగించవచ్చని
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): జనగణనతోపాటు బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న చలో
ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్తో మోసం క్రెడిట్ కార్డు ముసుగులో వివరాలు తెలుసుకొని.. లక్షలు కొల్లగొట్టిన ముఠా స్ఫూఫింగ్ యాప్తో టార్గెట్ ఏడాదిగా 33 వేల మందికి ఫోన్ కాల్స్.. ఖాతాల నుంచి కోట్లాది రూపాయలు
న్యూఢిల్లీ : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తరహా పాలనను పంజాబ్ కోరుకుంటోందని, ఆ రాష్ట్రంలో ఆప్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు. పంజాబ్లో తమ పార్టీ ముఖ
న్యూఢిల్లీ: ఒక మహిళ, ఆమె కుమార్తెను కర్రలు, ఇనుప రాడ్లతో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 19న రాత్రి వేళ షాలిమార్ బాగ్లోని రెసిడెన్షియల్ కాలనీ వద్ద 38 ఏండ్ల మహ�
Delhi govt closure of all schools | దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పెరుగుతున్నది. గురువారం కాలుష్యంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాల తీరుపై మండిపడింది. ఈ క్రమంలో
Cyber Crime | ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన ప�