ఢిల్లీ చేతిలో పరాజయం రాణించిన అవేశ్, అక్షర్ లీగ్ దశ చివరికొస్తున్నా కొద్ది ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతున్నది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ తమ బెర్తులు ఖరారు చేసుకోగా.. 14 పాయింట్లతో బెంగళూరు ప్లే
న్యూఢిల్లీ: తల్లిని దూషించిన సీనియర్ను జూనియర్ విద్యార్థి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఓఖ్లాలోని తెహఖండ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక స్టూడెంట్, పదో తరగతి చ�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీఐపీ లాంజ్లో ఓ కోతి చేసిన హంగామా వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లే ముందు వానరం బార్ కౌంటర్
Delhi-Gurugram traffic: ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జాతీయ రహదారులపై రైతుల ఆందోళన, సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంతా నైజీరియా దేశస్థులై ఉంటారని భావిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన మోహ�
Ban on performing Chhath Puja in public places | దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆప్ సర్కారు గురువారం కీలక నిర్ణయం
Mann Ki Baat: సెప్టెంబర్ నెల మనకు ఎంతో ముఖ్యమైన నెల అని, ఎందుకంటే ఈ నెలలో మనం వరల్డ్ రివర్ డే జరుపుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నదులు నిస్వార్థంగా మనకు
మావోయిస్టు | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నేడు సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షత
న్యూఢిల్లీ : ఢిల్లీ కంటోన్మెంట్లో 9 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. దళిత వర్గానికి చెందినందునే బాలికపై ఈ ఘోరానికి పాల్పడ్డామని నలుగురు నిందితుల్లో ఇద్దరు ఓ సాధువు, ప్యా
Kamla Bhasin: మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రముఖ ఉద్యమకారిణి, కవయిత్రి , రచయిత్రి అయిన కమ్లా భాసిన్ (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో
కేంద్ర మంత్రులతో సమావేశాలు సెంట్రల్ హోంశాఖ భేటీకి హాజరు హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ