న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై పరిచయం పెంచుకుని ఆపై మార్ఫింగ్ చేసిన నగ్న, అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బు గుంజుతున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. రాజస్ధాన్కు చెందిన ఈ ముఠా
ఇంధన ధరల పెంపుపై బీజేపీ నేతల చిత్ర విచిత్ర సమర్ధనలు తాలిబన్ల వల్లేనని.. టీకాల కోసమంటూ.. అసందర్భ ప్రేలాపనలు ప్రధాని మోదీ నుంచి జూనియర్ మంత్రుల వరకూ ఇదే వరుస తమ పొరపాట్లను రాష్ర్టాలపై నెట్టడానికి విఫల యత్న
న్యూఢిలీ:్ల బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సందేశం పంపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1980లో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ మాట్లాడే వీడియో�
శ్రీనగర్, అక్టోబర్ 12: వరుస ఎన్కౌంటర్లతో జమ్ముకశ్మీర్ అట్టుడుకుతున్నది. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘ�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ స
Paper godown | దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని హర్ష్ విహార్లో ఉన్న పేపర్ రోల్ గోదామ్లో మంటలు చెలరేగాయి.
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవడంతో కేంద్రంలోని మోదీ సర్కార్పై ఢిల్లీ ప్రభుత్వం శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ఇంధన సంక్షోభం వెనుక రాజకీయ �
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని హర్కేశ్ నగర్లో ఉన్న ఓ ఫ్యాబ్రిక్ గోదామ్లో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంటలు చెలరేగాయి.
లఖింపూర్ నిందితులపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న నేడు ‘స్టేటస్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం మృతుడి తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన మెసేజ్పై స్పందించిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ల
ఉల్లంఘిస్తే 500 జరిమానా: రైల్వే న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టో�
న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లీటరు పెట్రోల్ ధర
కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. జస్టిస్ రమణ ప్రయత్నం సఫలం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రయత్నం ఫలించింది. దిగువ కోర్�