న్యూఢిల్లీ: కోల్కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా 2021కి గానూ ‘రామానుజన్ ప్రైజ్’ అందుకున్నారు. అఫిన్ అల్జీబ్రిక్ జామిట్రీ, కమ్యుటేటివ్ జామ
విజయంతో రైతన్నల ఇంటి బాట పచ్చజెండా ఊపిన టికాయిత్ పాటలు, డ్యాన్సులతో సంబురాలు ‘శంభు’వద్ద విమానం నుంచి పూలవాన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి న్యూఢిల్లీ/చండీఘర్, డిసెంబర్ 11: దాదాపు ఏడాదికి పైగా సుదీర్ఘ ఉద్
రాష్ర్టాలు, యూటీలకు కేంద్రం సూచన దేశంలో 33కు చేరిన ఒమిక్రాన్ కేసులు ముంబైలో వారాంతపు కర్ఫ్యూ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: రెండు వారాలుగా మూడు రాష్ర్టాల్లోని 8 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగ�
పోర్టుల ద్వారా పశ్చిమ దేశాలకు రవాణా దేశంలోనూ పెరుగుతున్న వినియోగం పొడవైన తీర రేఖ.. కష్టమవుతున్న నిఘా న్యూఢిల్లీ, డిసెంబర్ 11: నాలుగేండ్ల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారుల�
శనివారం ఆరుగురు సైనికుల గుర్తింపు ఇంకా విషమంగానే వరుణ్ ఆరోగ్యం న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సైనికుడు లాన్స్నాయక్ సాయితేజ భౌతిక కాయాన్ని అధికారులు శనివారం గుర్తించారు. సైనిక లాంఛనాలు నిర్వహించి కుటుంబసభ�
నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆదివారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరుగనున్నది. గురుగ్రహం, శని, శుక్రుడు, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే సరళరేఖ మీదకు రానున్నాయి. రాత్రి పూట చంద్రుడు, శని
న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) కింది కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. కోర్సు: పంచకర్మ టెక్నీషియన్కోర్సు కాలవ్యవధి: 12 నెలలుఅర
Farmers Bhajan: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయించిన రైతులు.. గత 13 నెలల కాలంగా తాము చేస్తున్న ఆందోళనలను విరమిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమ�
సీడీఎస్కు 17 గన్ సెల్యూట్ సైనిక లాంఛనాలతో రావత్ అంత్యక్రియలు తలకొరివి పెట్టిన కూతుర్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారతదేశ సైనిక చరిత్రలో ఓ యోధుడి ప్రస్థానం ముగిసింది. సైనిక దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ �
Explosion outside Rohini Court | దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పేలుడులో ఒకరు
Delhi Indore Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. పాఠశాలలు మూసివేయడంతో పాటు నిర్మాణాలు, కూల్చివేతలు, డీజిల్ జనరేటర్ల వినియోగంపై నిషేధించాల్సిన పరిస్థితి