సాగు చట్టాలు మళ్లీ తెస్తామన్న వ్యాఖ్యలపై తోమర్ యూటర్న్ న్యూఢిల్లీ: ఇటీవల వెనక్కి తీసుకొన్న సాగు చట్టాలను మళ్లీ తెస్తామన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువె�
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజకీయ నష్టాలకు వెరువం.. కఠిన నిర్ణయాలే: అమిత్షా యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాల రద్దు? అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏడాద�
హెల్త్ వర్కర్లకు 10 నుంచి బూస్టర్ డోస్: మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. 15-18 ఏండ్ల వయసున్న వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా వేస్తామని ప్రధాని నరే�
ఒక్కరోజులో 122 కేసులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్టస్థాయికి కేసులు అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు చేజారిపోతాయి ఐఐటీ, కాన్పూర్ పరిశోధకుల నమూనా అధ్యయనం పండుగల దృష్ట్యా ప్రజలకు కేంద్రం కీలక సూచనలు �
న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో భాగంగా రెమ్డెసివిర్ యాంటీవైరల్ మందును మధ్యస్థ లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే లక్షణాలు బయటపడిన 10 రోజుల్లో మూత్రపిం�
కార్డుల నుంచి ఆటోడెబిట్ ఫీచర్ ఇవ్వొద్దు: కేంద్రం న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్యుటెక్) సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా సంస్థలు ఆన్లైన్ ద్వారా ఆఫర్ చేసే శ�
ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 2022లో మరింత పెరుగుతుందని, 20,800 పాయింట్ల రికార్డు స్థాయిని చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం నిఫ్ట�
ఈ ఏడాది రూ.2.7 లక్షల కోట్లు సమీకరణ న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కొవిడ్-19 నేపథ్యంలో డిజిటలైజేషన్కు డిమాండ్ భారీగా పెరగడంతో దేశంలోని స్టార్టప్లకు ప్రస్తుత ఏడాది వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు వెల్లువెత్తాయి. 2021
Omicron cases | భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త రూపమైన ఒమిక్రాన్ వేరియంట్ బాధితులలో వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం
Minister Errabelli | దివంగత మాజీ ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని అంబేద్కర్ హాలులో పీవీకి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను మంత్రి ఎర్రబెల్లి కొన
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 125 కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య అని ఢిల్లీ ఆరోగ్యశాఖ �
Delhi | ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్�
చేతులెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వానకాలం వడ్లపైనా నాన్చుడే.. నేడు చెప్తామని దాటవేత… తేల్చేదాకా ఢిల్లీలోనే మన మంత్రులు గత యాసంగిదే ఇంకా ఇవ్వలేదన్న పీయూష్ ఇచ్చిన ధాన్యం మీ గోదాముల్లో ఉందన్న బృ�